Take a fresh look at your lifestyle.
Browsing Category

politics

కామారెడ్డి లో ఉద్రిక్తత

ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల కబ్జాపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ సంచలన ఆరోపణలు బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి ఆ భూములు అమ్ముకున్నారని ప్రకటన చర్చకు రావాలని షబ్బీర్ అలీకి కాటిపల్లి సవాల్ రోడ్లపైకి కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్యే ఇంటి…

కిస్సా కుర్చీకా?

-తెలంగాణలో రాజ్యసభ రేసు..  - కాంగ్రెస్ పెద్దల మధ్య 'గట్టి' పోటీ! - తెలంగాణలో ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాలు.. -కాంగ్రెస్ లో తీవ్రమైన పోటీ.. రేసులో ఉన్నది వీరే..! - టికెట్ ఆశిస్తున్న సీనియర్లు, టికెట్ త్యాగం చేసిన వారు…

జెండా మోసిన జీవన్ రెడ్డికి దక్కిందేంటి?

-కాంగ్రెస్ ‘మార్పు’లో మరుగున పడుతున్న నిబద్ధత? కాంగ్రెస్ పార్టీలో పరిణామాలతో జీవన్ రెడ్డికి తీవ్ర అస్వస్థత - జగిత్యాలలో బీఆర్ఎస్ నుంచి చేరిన ఎమ్మెల్యేకు పార్టీలో ప్రాధాన్యంపై జీవన్ రెడ్డి మనస్థాపం.. - జీవన్ రెడ్డికి తగిన గౌరవమివ్వాలని…

తెలంగాణలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలు : గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భారతదేశంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుంటే తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్టలో ఆమె…

భార‌త‌దేశాన్ని ప్రపంచ ఏఐ పవర్‌హౌస్‌గా నిర్మించాలి ఢిల్లీలోని ఏఐ స‌మ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి

ఏఐ స్టార్టప్​ విలేజ్ కు హైదరాబాద్ అనుకూలం కేంద్రం అనుమతి ఇస్తే ఏర్పాటు చేస్తాం ఏఐకి ప్ర‌త్యేక మంత్రిత్వ శాఖ అవ‌స‌రం న్యూఢిల్లీః ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారత్ గ్లోబల్…

మంత్రి పదవి సమస్య కాదు.. అవమానం బాధించింది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మంత్రి పదవి నా సమస్య కాదు బీజేపీని వీడి కాంగ్రెస్‍లో చేరినప్పుడు మంత్రి పదవి ఆఫర్ చేశారు రెండున్నరేళ్లయినా మాట నిలబెట్టుకోలేదు మంత్రి పదవి ఇవ్వలేకపోతే పిలిచి చెప్పేయాల్సింది బీజేపీ నన్ను గౌరవించింది కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి…

ఎంపీ డీకే అరుణను కలిసి సన్మానించిన పేట బిజెపి కౌన్సిల్ బృందం

ముద్ర, నారాయణపేట: నారాయణపేట మున్సిపాలిటీ పీఠాన్ని బిజెపి సొంతం చేసుకొని రాష్ట్రవ్యాప్తంగా చర్చ నీయాంశమైన విషయం తెలిసినదే. ఈ మేరకు బిజెపి కౌన్సిల్ బృందం శుక్రవారం మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణను మర్యాదపూర్వకంగా కలిసి…

కేంద్ర బడ్జెట్ తో కార్మికులకు కష్టాలు, కార్పొరేట్ లకు పండగ : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ కార్మిక వర్గాలకు తీవ్ర అన్యాయం చేసేదిగా, కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేదిగా ఉందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె మల్లికార్జున్ విమర్శించారు.…

పలు అభివృద్ధి పనులపై సీఎం సలహాదారులు మర్యదపూర్వకంగా కలిసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి…

ముద్ర,కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులు మరియు మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారం కొరకు ముఖ్యమంత్రి సలహాదారు (ప్రజా వ్యవహారాలు) వేం నరేందర్ రెడ్డిని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్…

బడ్జెట్లో బీసీలకు రూ.55 వేల కోట్లు కేటాయించాలి తీన్మార్ మల్లన్న డిమాండ్

ముద్ర మల్కాజిగిరి బడ్జెట్లో బీసీలకు 55వేల కోట్లు కేటాయించాలి,కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు.తెలంగాణ రాజ్యాధికార…