Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

ఎన్ పి ఆర్ డి జిల్లా తరగతులను జయప్రదం చేయండి..

వికలాంగులకు విద్య వైద్యం ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి : ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ ముద్ర, రామన్నపేట : ఈనెల 24 న జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో జరిగే జిల్లా తరగతులను 17 మండలాల నుండి వికలాంగులు పెద్ద…

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి లక్ష్మణ్ కుమార్..

ఇస్రాజ్ పల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి అడ్లూరి.. ముద్ర, గొల్లపల్లి: ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులు సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్…

ప్రభుత్వ విద్యపై పెరుగుతున్న నమ్మకం..

తల్లిదండ్రుల ఆశయాలకు తగ్గట్లు కార్పొరేట్ స్థాయి విద్య.. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. ముద్ర, వెల్గటూర్: రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకువస్తున్న మార్పులతో విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ…

ఆర్టీసీ సమ్మెను విరమింపజేయాలి -బిజెపి పట్టణ మాజీ అధ్యక్షులు పోచం సోమయ్య.

ముద్ర, మోత్కూర్: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చి సమ్మెను విరమింపజేయాలని కోరుతూ బిజెపి పట్టణ మాజీ అధ్యక్షులు పోచం సోమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ…

చేనేత ఉపాధిని దెబ్బతీసే ప్రభుత్వ విధానాలు మానుకోవాలి. -చేనేతకు జీవం పోసిన హైకోర్టు తీర్పును…

ముద్ర ,మోత్కూర్: చేనేత పొట్టకొట్టే ఈ టెండర్ విధానాన్ని రద్దుచేసి, గురుకుల విద్యాసంస్థలతో సహా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చేనేత వస్త్రాలను తెలంగాణ స్టేట్ హైండ్లుమ్ వీవర్స్ సోసైటీ లిమిటెడ్ (టెస్కో) ద్వారానే కొనుగోలు జరపాలని…

సంపూర్ణ ఆరోగ్యానికి మానసిక ప్రశాంతతకు యోగ ఎంతో అవసరం. -ఈషా ఫౌండేషన్ ప్రతినిధి పి శంకరయ్య.

ముద్ర, మోత్కూర్: సంపూర్ణ ఆరోగ్యానికి , మానసిక ప్రశాంతతకు యోగా ఎంతో ఉత్తమమైన మార్గమని ఈషా ఫౌండేషన్ ప్రతినిధి, అడ్డగూడూరు ఎంపీడీవో పి శంకరయ్య అన్నారు. బుధవారం మోత్కూరు లో సద్గురు ఈషా ఫౌండేషన్ , రెడ్ క్రాస్ యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ,…

రెండవ రోజు నిరసన దీక్షకు విస్తృత మద్దతు

ముద్ర, కోరుట్ల; కోరుట్లలో గడిబురుజుల (గ్రామకంఠ / ఆబాది) ఖాళీ స్థలాల పరిరక్షణ కోసం అఖిలపక్ష ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష రెండవ రోజు కొనసాగింది. ఈ భూములపై విధించిన వీఎల్టీ లను వెంటనే రద్దు చేయాలని, అవినీతికి పాల్పడిన…

నూతన నియామకం

ముద్ర, కోరుట్ల; కోరుట్ల మునిసిపల్ ఫ్లోర్ లీడర్ గా బీజేపీ పార్టీకి చెందిన రుద్ర సుజాత, పార్టీ విప్ గా కలాల సాయి చంద్ రాధ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇందూరి తిరుమల వాసు, సెక్రటరీ గా గుగ్లవత్ శ్రీకాంత్ ను నియామించినట్లు భారతీయ జనతాపార్టీ రాష్ట్ర…

ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన సమ్మె జయప్రదం

ముద్ర, కోరుట్ల; ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయడానికి కోరుట్ల డిపో ఉద్యోగులందరూ కలిసి జేఏసీగా ఏర్పడి సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, యూనియన్ల పునరుద్ధరణ, పెండింగ్…

బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మల్లికార్జున ఖర్గే దిష్టి బొమ్మ దహనం

ముద్ర, కోరుట్ల, కథలాపూర్; భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనీ తీవ్రవాది అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏఐసీసీ జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిష్టి బొమ్మను కోరుట్ల భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు…