Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత,అనాలోచిత నిర్ణయాలు-బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్

అనుభవ రాహిత్యానికి తోడు మోసపూరిత అబద్ధపు పునాదులపై వెలిసిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి ముద్ర,కుత్బుల్లాపూర్ : జీడిమెట్ల బస్ డిపో ముందు ఆర్టిసి కార్మికులు తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి…

ఎటువైపు గురి..?

రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం నుంచి కొత్త పార్టీ కవిత పార్టీ ఫస్ట్ టార్గెట్ బీఆర్ఎస్ ఓటు బ్యాంక్..? సెంటిమెంట్లు లేని రాజకీయాలే ఇప్పటికే కేటీఆర్, హరీశ్ పై గురి కేసీఆర్ వ్యూహం లాగే.. కవిత వ్యాఖ్యలు పేరు చెప్పకుండానే కేసీఆర్ పై విమర్శలు ఇక…

చండీగఢ్‌ కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. ఈనెల 26న “చింతన్ శివిర్” లో పాల్గొన్న…

ముద్ర,ధర్మపురి: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల మరియు ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ నెల 25న చండీగఢ్‌ కు వెళ్లనున్నారు. కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత…

అర్హులైన జర్నలిస్ట్ లకు అక్రిడిటేయేషన్ కార్డుల మంజూరు…-జిల్లాకలెక్టర్, జిల్లాఅక్రిడిటేషన్…

-సమాజానికి ఉపయోగపడే వార్తలు అందించాలి.. -జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి...* మహబూబాబాద్, ముద్రప్రతినిధి: మహబూబాబాద్ జిల్లాలో 2026-2028 సంవత్సరానికి సంబందిచిన మీడియా అక్రిడిటేయేషన్ కార్డుల జారీ ప్రక్రియను…

నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి: ప్రభుత్వంపై కవిత ఆరోపణలు

ముద్ర, తెలంగాణ బ్యూరో: నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మరణంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిరంకుశ విధానాల కారణంగానే శంకర్ గౌడ్ బలయ్యారని ఆమె…

ఉప్పల్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల ధర్నా

ముద్ర, కాప్రా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఉప్పల్ డిపో ఎదుట ధర్నా కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ధర్నాలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర…

హకింపేట డిపో వద్ద ఆర్టీసీ సమ్మెకు ఈటల రాజేందర్ సంఘీభావం

ముద్ర మల్కాజ్గిరి రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ హకింపేట డిపో వద్ద సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకం అమలుతో బస్సుల్లో రద్దీ…

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన పీయేసీ ఛైర్మన్ అరికపూడి గాంధీ

ముద్ర, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని ఈనాడు కాలనీ, రిక్షా పుల్లర్స్ కాలనీ, పాపిరెడ్డి నగర్, మెడికల్ సొసైటీ కాలనీలలో రూ.1.16 కోట్ల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే యూజీడీ నిర్మాణం…

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన కోరుట్ల బీజేపీ నాయకులు 

ముద్ర, కోరుట్ల; ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం ఆత్మ బలిదానం చేసుకున్న శంకర్ గౌడ్ కుటుంబానికి 5 కోట్లు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి. కోరుట్ల పట్టణం లోని బస్టాండ్ సమీపంలో ఆర్టీసీ కార్మికులు తమ హక్కులు, వేతనాల పెంపు, ఉద్యోగ…

యుబిఐ సేవలు ప్రశంసనీయం బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి ఎంపీ మల్లు రవి

  ముద్ర, వనపర్తి : వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాల్లో లీడ్ బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలు ప్రశంసనీయం అని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి ప్రశంసించారు. బుధవారం గోపాల్పేట మండల పరిధిలోని గ్రామంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్…