Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

తెలంగాణలో క్రీడా స్ఫూర్తి తగ్గింది-ఎమ్మెల్యేల స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి

పదేళ్లలో క్రీడాపోటీలు నిర్వహించకపోవడం దారుణం లియోనల్ మెస్సీని హైదరాబాద్‌కు తీసుకొస్తే వివాదం చేశారు క్రీడలనూ రాజకీయ కోణంలో చూశారు ప్రజా ప్రభుత్వంలో క్రీడలకు ప్రాధాన్యం క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు స్పోర్ట్స్‌ పాలసీని తీసుకొచ్చాం…

క్రికెట్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండండి – హైదరాబాద్ సీపీ సజ్జనార్

బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే ఇన్‌ఫ్లుయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం ముద్ర, తెలంగాణ బ్యూరో : క్రికెట్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ యువతకు సూచించారు. సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే…

రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ సొంత భవనాలు-అంగన్‌వాడీ చిన్నారులకు “తొలి ముద్ద” ప్రారంభోత్సవంలో సీఎం…

వచ్చే మూడేళ్లలో పూర్తయ్యేలా ప్రణాళికలు, కార్యాచరణ పిల్లలకు పౌష్టికాహారం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ సంక్షేమం, కార్యక్రమాల అమలు గురుతర బాధ్యత అధికారులు, ఉద్యోగులదే అంగన్‌వాడీ సిబ్బందిని ప్రభుత్వం కుటుంబం ఆర్థిక వెసులుబాటుకు తగ్గట్టు…

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి. -కలెక్టర్ అనురాగ్ జయంతి.

 ముద్ర,మోత్కూరు: గురుకుల పాఠశాలలో ప్రమాణాల మెరుగుపరిచేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. శనివారం మోత్కూరు లోని ఎస్సీ బాలుర పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి వంట గదులకు వెళ్లి వంటలను స్వయంగా పరిశీలించి…

గాంధీనగర్‌లో చెత్త కుప్పల తొలగింపు

  ముద్ర, మోత్కూర్: మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు గాంధీనగర్‌లో చాలా కాలంగా పెద్దఎత్తున పేరుకుపోయిన చెత్త కుప్పలు, కంప చెట్లు స్థానికులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. ఈ సమస్యను స్థానిక ప్రజలు కౌన్సిలర్ మెంట రమణ నగేష్…

ఉచిత కుట్టు శిక్షణ ఉపాధి కేంద్రం ప్రారంభం.-మహిళలకు ఉచితంగా ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయం.…

ముద్ర ,మోత్కూర్: మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో పోచం సత్తయ్య -కిష్టమ్మ ల జ్ఞాపకార్థం ఉచిత కుట్టు శిక్షణ ఉపాధి కేంద్రంను మున్సిపల్ ఛైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య ,వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న లు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.ఈ…

కేజీబీవీ విద్యార్థులకు వైద్య పరీక్షలు.

ముద్ర, మోత్కూర్: ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక లో భాగంగా శనివారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వల్ప జ్వరము,దగ్గు, జలుబుతో…

పశువులకు విధిగా గాలికుంటు వ్యాధి టీకాలు ఇప్పించాలి -జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ బి. వెంకన్న

ముద్ర... తుంగతుర్తి..... తుంగతుర్తి మండల కేంద్రంలో పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ పశు వ్యాధి నివారణ, గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమం కొనసాగుతున్న తీరును జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ బి. వెంకన్న శనివారం తనిఖీ చేశారు. ఈ…

రైల్వే లైన్ పనుల్లో అనాలోచిత నిర్ణయం – మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ పట్టణం మధ్య లోంచి వెళుతున్న రైల్వే లైన్ పనుల్లో అధికారులు అనాలోచిత నిర్ణయం వల్ల పలువురు ఇళ్ళు కోల్పోతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. శనివారం రైల్వే లైన్ పనుల్లో ఇళ్ళు కోల్పోతున్న వారిని ఆయన కలిసి…

ఎస్సై హిమబిందు ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాల తనిఖీలు 

ముద్ర పెబ్బేర్ : శ్రీరంగాపూర్ మండల పరిధిలోని వెంకటాపూర్ చౌరస్తానందు ఎస్సై హిమబిందు ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.…