Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

విద్యా కమిషన్ సిఫార్సులపై సమగ్ర చర్చ జరగాలి పీఆర్సీ నివేదిక తెప్పించుకుని అమలు చేయాలి. టిఎస్ యుటిఎఫ్…

అలంపూర్, మార్చి 29: తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ రిపోర్టు పైన సమగ్ర చర్చ జరపాలని, ప్రభుత్వ విద్యా రంగానికి నష్టం కలిగించే అంశాలను, ఉపాధ్యాయుల గౌరవానికి భంగం కలిగించే అంశాలను తిరస్కరించి, విద్యాభివృద్ధికి దోహదపడే అంశాలను అమలుచేయాలని…

శిక్షణా తరగతులలో నేర్చుకున్న అంశాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి … కార్యక్తర్తలకు పిలుపునిచ్చిన…

ముద్ర, శేరిలింగంపల్లి: శిక్షణ తరగతులు ప్రతి కార్యకర్తకు మార్గదర్శకమని, ఇక్కడ నేర్చుకున్న ప్రతి అంశం ఆచరణలో పెట్టాల్సిన అవసరముందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి సూచించారు. భారతీయ జనతా పార్టీ సంస్థాగత పర్వంలో భాగంగా…

ప్రణాళిక బద్ధంగా ఉప్పల్ అభివృద్ధి

ముద్రప్రతినిధి: కాప్రా ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని కాలనీలను ప్రణాళిక బద్ధంగా అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు, మల్లాపూర్ డివిజన్ పరిధిలోని గ్రీన్ హిల్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్…

చురుగ్గా రైతు కొనుగోలు కేంద్రం ఏర్పాటు పనులు – పడమటి సోమారంలో పనులు పరిశీలించిన పింగళ్ రెడ్డి,…

బీబీనగర్, ముద్ర: బీబీనగర్ మండలం పడమటి సోమారం గ్రామంలో రైతు కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు పనులు చురుగ్గా సాగుతున్నాయి. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో ఏర్పాటు కానున్న ఈ రైతు కొనుగోలు కేంద్రం భవన నిర్మాణానికి స్థానిక రైతు…

దాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి-సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకట నర్సు.

  -నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.   ముద్ర, మోత్కూర్: రైతులు పండించిన వరి ధన్యాన్ని కొనుగోలు చేసేందుకు సహకార సంఘాలు, ఐకేపీ కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహించే దాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని సిపిఎం…

డీలిమిటేషన్ ప్రక్రియ ఊహాగానాలతో తుంగతుర్తిలో ఉత్కంఠత.

తుంగతుర్తి నియోజకవర్గo జనరల్ గా మారుతుందా? ఎస్సీ రిజర్వ్ గా ఉంటుందా? జనరల్ స్థానమైనా మహిళా రిజర్వేషన్ అయిన పోటీ తీవ్రంగా ఉండబోతుందా! బి ఆర్ ఎస్ నుండి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కాంగ్రెస్ నుండి ప్రస్తుత జిల్లా మంత్రి సతీమణి…

మాజీ ఏమ్మెల్యే మర్రి బర్త్ వేడుకల్లో అత్యుత్సాహం- కేసులు నమోదు చేసిన పోలీసులు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్: మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా అనుమతులు లేకుండా విద్యుత్ స్తంభాలపై ఫైర్ క్రాకర్లు అమర్చి కాల్చి ప్రజా ఆస్తులకు నష్టం కలిగించే విధంగా ప్రవర్తించిన…

ఏప్రిల్ 6న పిప్పిరిలో కాంగ్రెస్ బహిరంగ సభ

పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తి, ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహణ హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఇచ్చిన హామీల అమలు చేసే పత్రాలు పంపిణీ ఏర్పాట్లపై ఉమ్మడి అదిలాబాద్ కలెక్టర్లు,…

గోదావరి జలాలను మూసీకి తరలించి నిరంతర జలప్రవాహం చేస్తాం -మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయ నిర్మాణ…

మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం హైదరాబాద్ మరో ఢిల్లీని చేయం విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా వెనక్కి తగ్గం ఇదో దైవకార్యం..అడ్డుకునే వారిపై శివతాండవం చేస్తాం ఉప్పల్-నాగోల్ లో చర్చి, పురానాపూల్‌లో మసీదును నిర్మిస్తాం ముద్ర,…

ప్రజల చేతుల్లోనే పార్టీల భవిష్యత్తు కవిత కొత్త పార్టీని స్వాగతిస్తున్నాం ప్రజాస్వామ్యంలో ఎవరైనా…

ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రస్తుత రోజుల్లో రాజకీయ పార్టీలు పెట్టడం సులభమేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. అయితే వాటిని నడపడం ప్రజల మద్దతుపై ఆధారపడి ఉంటుందని వెల్లడించారు. ప్రజలు ఆదరించినప్పుడు మాత్రమే ఏ రాజకీయ పార్టీ…