Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

సహజీవనం వైవాహిక దాంపత్యంపై కేంద్రం సంచలన నిర్ణయం

2027 జనగణన నేపథ్యంలో స్పష్టత ముద్ర, తెలంగాణ బ్యూరో : తమ బంధం స్థిరమైందని భావించే సహజీవన జంటలను కూడా వివాహిత జంటగానే లెక్కించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇరువురి సమ్మతంతో కలిసి ఉండే వారి విషయంలో ఇతరుల జోక్యం అవసరం లేకుండా వారిని…

కాళేశ్వరం కథ.. ఇరకాటంలో రెండు పార్టీలు

ఒకే దెబ్బకు రెండు పిట్టలు బీఆర్ఎస్, బీజేపీలో అంతర్మథనం అన్నీ అక్రమాలే అంటూ బీఆర్ఎస్ పై విమర్శలు సీబీఐకి ఇచ్చినా ఏం చేయడం లేదంటూ బీజీపీ టార్గెట్ రెండు పార్టీలపై ఒకేసారి విమర్శలు ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు…

చిత్తశుద్ధి ఉంటే కుల వ్యవస్ధను రద్దు చేయండి- పార్లమెంట్‍, న్యాయవ్యవస్థ, రాష్ట్రపతికి మందకృష్ణ…

మతం మారితే ఎస్సీ హోదా రద్దు ఆదేశాలు తగవు ఈ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధం ముద్ర, తెలంగాణ బ్యూరో : పార్లమెంట్‍, న్యాయవ్యవస్థ, రాష్ట్రపతికి చిత్తశుద్ధి ఉంటే దేశంలో కుల వ్యవస్థ రద్దు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాప అధ్యక్షుడు మందకృష్ణ…

ఒకేసారి 3 నెలల రేషన్,…..ఏప్రిల్‌ నెల మొత్తం బియ్యం పంపిణీ

చర్యలు చేపట్టిన అధికారులు సాఫ్ట్ వేర్ అప్ డేట్ ముద్ర, తెలంగాణ బ్యూరో : రేషన్ పంపిణీకి సంబంధించి.. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 3 నెలల బియ్యాన్ని సరఫరా చేయాలని నిర్ణయించింది. అయితే అందుకు ప్రధాన కారణం.. గత సీజన్లకు సంబంధించిన…

అడ్వకేట్స్‌ ప్రొటెక్షన్‌ బిల్లులో ప్రమాదకర అంశాలు : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

న్యాయవాదుల రక్షణ కోసం అడ్వకేట్స్‌ ప్రొటెక్షన్‌ బిల్లుకు సోమవారం శాసనసభ ఆమోదం తెలుపగా శాసనమండలిలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈ బిల్లులో కొన్ని ప్రమాదకరమైన అంశాలు ఉన్నాయన్నారు.…

ఆటోగ్యాస్ కు కొరత రానివ్వం-మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

సమస్యను అధిగమించేందుకు ప్రజా రవాణా సేవల విస్తరణ యోచన సరఫరాల పెంపుకు కేంద్ర పెట్రోలియం,సహజ వాయువు మంత్రికి లేఖ కొరత నివారణకు ఐ. ఓ.సి.ఎల్,హెచ్.పి.సి.ఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు సరఫరాను పెంచాలి ఎల్.పి.జి దిగుమతిలో నౌకల ఆలస్యంతోటే కొరత…

కరోనాలో సమయంలో పనిచేసిన స్టాఫ్ నర్స్ లకి న్యాయం చేయండి-సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి…

తొలగించిన స్టాఫ్ నర్స్ లకి ఎన్ హెచ్ ఎం లో ఖాళీగా ఉన్న పోస్టులతో భర్తీ చేయండి ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : 2020 కరోనా సమయంలో సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేసే 2024 లో తొలగించిన స్టాఫ్ నర్స్ లను ఖాళీ ఉన్న…

వృద్ధాశ్రమాన్ని సందర్శించిన న్యాయ సేవా సంస్థ ప్రతినిధులు

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ నాగర్ కర్నూల్ ఆధ్వర్యంలో సోమవారం (30-03-2026) బిజినపల్లి గ్రామంలోని లూర్ధునగర్‌లో ఉన్న ప్రశాంత నిలయం వృద్ధాశ్రమాన్ని సందర్శించారు.…

చిట్యాలలో సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో

ముద్ర, చిట్యాల : అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్ళే ఆశా వర్కర్ల పై సర్కారు నిర్బంధాన్ని నిరసిస్తూ చిట్యాల లో సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు…

సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం డ్రైవర్ల ప్రధాన బాధ్యత – జిల్లా ఎస్పీ అశోక్ కుమార్….…

ముద్ర, కోరుట్ల: రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "అరైవ్ అలైవ్" కార్యక్రమంలో భాగంగా సోమవారం కొరుట్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో కొరుట్ల, మెట్‌పల్లి…