Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

పుష్ప పరామర్శ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ మంగళవారం ఉదయం బేగంపేట కిమ్స్ ఆస్పత్రి కి వెళ్లారు. సంధ్య థియేటర్‌ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్‌ను పరామర్శించారు. అయితే పోలీసుల సూచనల ప్రకారం ముందుగా వారికి సమాచారం ఇచ్చి ఆయన ఆస్పత్రికి బయలుదేరి వెళ్ళారు. గత 35 రోజులుగా…

కారులో ఇద్దరు సజీవదహనం కేసులో వెలుగులోకి కీలకాంశాలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారులో ఇద్దరు సజీవదహనం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తొలుత ఘన్ పూర్ సర్వీసు రోడ్డులో వెళ్తున్న కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతోనే ఇద్దరు మృతి చెందారని…

హెచ్ఎంపీవీ (HMPV) కొత్తదేమీ కాదు.. జాగ్రత్తలు పాటిస్తే చాలు..

హైదరాబాద్: కొవిడ్-19 దాడి చేసి ఐదేళ్లు గడిచాయో లేదో.. మరో కొత్త వైరస్ ఆందోళన మొదలైంది.. చైనాలో విజృంభిస్తున్న హెచ్ఎంపీవీ ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. మన దేశం లోనే లోనూ తొలిసారి ఐదు కేసులు బయట పడినట్టు వస్తున్న వార్తలు అందరినీ భయాలకు…

మోదీతో కొట్లాడుతా…అసదుద్దీన్‌తో కలుస్తా

హైదరాబాద్​ అభివృద్ధికి ఎవరితోనైనా కలిసి పని చేస్తాం మోడీతో కొట్లాడి ఓల్డ్ సిటీకి మెట్రో తీసుకొచ్చా ఫ్లై ఓవర్‌కు దివంగత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు ఆరాంఘర్‌-జూపార్క్‌ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవంలో రేవంత్‌రెడ్డి…

ఏసీబీ.. కేటీఆర్​.. మధ్యలో లాయర్​

ఏసీబీ ఆఫీస్​ దగ్గర హైడ్రామా ఆఫీస్​ వరకున్యాయవాదితో వచ్చిన కేటీఆర్ లాయర్​ ను లోనికి అనుమతించని ఏసీబీ వెంటనే వెనుదిరిగిన మాజీ మంత్రి 9న మళ్లీ నోటీసులు జారీ చేసిన ఏసీబీ నేడు ఈడీ విచారణ ముద్ర, తెలంగాణ బ్యూరో :- ఫార్ములా…

రాష్ట్ర ఓటర్ల జాబితా విడుదల

రాష్ట్రంలో మొత్తం 3,35,27,925 మంది ఓటర్లు వీరిలో పురుష ఓటర్లు 1,66,41,498 మంది మహిళా ఓటర్లు 1,68,67,735 మంది థర్డ్ జెండర్ ఓటర్లు 2,829 అత్యధికంగా శేరిలింగంపల్లిలో 7,65,982 మంది ఓటర్లు అత్యల్పంగా భద్రాచలంలో 1,54,134 మంది…

చర్లపల్లి టెర్మినల్ కు మారనున్న కొన్ని ప్రధాన రైళ్ళు

ముద్ర, తెలంగాణ బ్యూరో : కొత్తగా చర్లపల్లి టెర్మినల్ ప్రారంభమైన నేపథ్యంలో క్రమక్రమంగా కొన్ని ప్రధానమైన దూర ప్రాంత రైళ్లను ఈ టెర్మినల్ కు మార్చబోతున్నారు. ప్రయాణికులు ఈ స్టేషన్ కు చేరుకునేందుకు ఎంఎంటీఎస్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు.…

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి … జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి

ముద్ర ప్రతినిధి, వనపర్తి : ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, సహా ప్రజలందరూ రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించాలని జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జాతీయ రోడ్డు భద్రత మసొత్సవాల సందర్భంగా…

క్రీడలు స్నేహభావాన్ని పెంచుతాయి … జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, ఎస్పీ గిరిధర్ రావు

ముద్ర ప్రతినిధి, వనపర్తి : పోలీసులు, ప్రజలకు మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పరచడంలో క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ గిరిధర్ రావుల తెలిపారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయం మైదానంలో సంక్రాంతి పండుగను…

ఎకరాకు 15000 రైతు భరోసా చెల్లించాల్సిందే … మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు – తాడికొండ…

తుంగతుర్తి ముద్ర :- ఎన్నికల ముందు రైతులకు రైతు భరోసా పథకంలో భాగంగా ఎకరాకు 15000 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామన్న కాంగ్రెస్ పార్టీ సర్కార్ నేడు వాగ్దానాన్ని తుంగలో తొక్కి 12,000 ఇస్తానని అనడం రైతులను మోసం చేయడం కాదా అని మండల బిఆర్ఎస్ పార్టీ…