Take a fresh look at your lifestyle.
Browsing Tag

Adilabad

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కౌట-బి లోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల లో ఆదివారం 2008-09 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 18 ఏళ్ల తర్వాత ఒక్కచోట కలుసుకొని ఒకరికొకరు యోగా క్షేమాలు తెలుసుకున్నారు. చిన్న…

షరతులు లేకుండా జొన్నల కొనుగోలు చేయాలి ఎమ్మెల్యే అనిల్ జాదవ్

బోథ్, ముద్ర: రైతులు పండించిన జొన్నలను ఎలాంటి షరతులు, తరుగు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఆదివారం ఆయన బోథ్ మండలంలోని మర్లపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర మార్కుఫెడ్ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ ఇచ్చొడ…

రామాలయ నిర్మాణానికి సహకారాన్ని అందిస్తాను – ఆడే గజేందర్

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని తేజాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో నిర్మాణంలో ఉన్న  రామాలయానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ తెలిపారు. ఆదివారం…

బస్సు సర్వీసులను సద్వినియోగం చేసుకోండి ఎమ్మెల్యే అనిల్ జాదవ్

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల ప్రజల సౌకర్యార్థం నూతనంగా ప్రారంభించిన ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఆదివారం ఆయన నిర్మల్ నుండి నేరడిగొండ,…

గిరిజనుల సంక్షేమ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

బోథ్, ముద్ర: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ -ఉట్నూర్ ప్రాజెక్ట్ అధికారి మంద మకరందు అన్నారు. గురువారం సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ- ఉట్నూర్ పరిధిలోని…

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదును పెంచండి జిల్లా కలెక్టర్ రాజర్షి షా

బోథ్, ముద్ర: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేదిశగా విద్యార్థుల నమోదును పెంచేందుకు ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. ప్రజాపాలన -ప్రగతిప్రణాళిక విద్యావారోత్సవాల్లో బుధవారం స్థానిక రిమ్స్…

కందుల డబ్బులు రూ. 10 కోట్లు విడుదల

బోథ్, ముద్ర: రైతులు మార్క్ ఫెడ్ కు అమ్ముకున్న కంది పంటకు సంబంధించిన డబ్బులు విడుదల అయినట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిది పసుల చంటి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మార్చి 17 వరకు కందులు కొనుగోలు…

రహదారి భద్రత – అందరి బాధ్యత మంత్రి పొన్నం ప్రభాకర్

బోథ్, ముద్ర: రహదారి నిబంధనలు పాటించడం కేవలం చట్టం కోసం కాదని, అది మన ప్రాణాలకు రక్షణ కవచమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో…

మాజీ మావోయిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ

బోథ్, ముద్ర: జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టు సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం పునరావాసం కల్పిస్తూ ఇళ్ల స్థలాలను అందజేసింది. బోథ్ దళానికి చెందిన కొమరం సుశీల @ రూపక్క, కుంటాల/బోథ్ దళాలకు చెందిన కుమరం సక్కుబాయి @ వసంతక్కలకు ఆదిలాబాద్…

వ్యవసాయ శాస్త్రవేత్తగా రాణిస్తున్న రైతు బిడ్డ

  బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కౌట- బి గ్రామానికి చెందిన డాక్టర్ లంకటి మహేష్ ప్రస్తుతం కరీంనగర్ జిల్లా జమ్మీకుంట కృషి విజ్ఞాన్ కేంద్రం (కేవికే) లో వ్యవసాయ విస్తరణ విభాగ శాస్త్రవేత్త గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.…