నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల రాకెట్ గుట్టురట్టు 600 కిలోల విత్తనాలు స్వాధీనం.నలుగురు అరెస్ట్
ముద్ర మల్కాజిగిరి
ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు, హయత్నగర్ పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో అంతర్రాష్ట్ర నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల రాకెట్ను బట్టబయలు చేశారు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్…