Take a fresh look at your lifestyle.
Browsing Tag

Agriculture Department

నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల రాకెట్ గుట్టురట్టు 600 కిలోల విత్తనాలు స్వాధీనం.నలుగురు అరెస్ట్

ముద్ర మల్కాజిగిరి ఎల్‌బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు, హయత్‌నగర్ పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో అంతర్రాష్ట్ర నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల రాకెట్‌ను బట్టబయలు చేశారు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్…

వారంలోగా ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసి, రానున్న వారం రోజుల్లో నిర్దేశిత కొనుగోలు లక్ష్యాన్ని పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన…

అధిక యూరియా వినియోగం భూసారానికి హానికరం

రైతులకు ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించాలి – జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలని సూచన ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లాలో రానున్న వానాకాలం–2026 వ్యవసాయ సీజన్‌కు…

జిల్లాలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి -కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక

ముద్ర, నారాయణ పేట : జిల్లాలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేసి కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పూర్తయిన ధాన్యం బస్తాలను వెంటనే లోడింగ్ చేయించాలని కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక ఆదేశించారు. రబీ ధాన్యం సేకరణలో భాగంగా కేంద్రాల వద్ద లోడింగ్,…

ధాన్యం సేకరణ వేగం పెరగాలి కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: ధాన్యం సేకరణ ప్రక్రియ మరింత వేగం పెంచాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవోలు, సివిల్ సప్లై, వ్యవసాయ, మార్కెటింగ్, ట్రాన్స్పోర్ట్, పోలీస్, గ్రామీణాభివృద్ధి,…

నాణ్యమైన విత్తనాలనే వినియోగించాలి -రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మెన్ అన్వేష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రైతులు రాష్ట్ర విత్తన సంస్థ పంపిణీ చేసే సీడ్స్ వినియోగించేలా రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మెన్ అన్వేష్ రెడ్డి అన్నారు. ఆయన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తో కలిసి నిర్మల్,…

వ్యవసాయంలో టెక్నాలజీ ఉపయోగించుకోవాలి అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి మెదక్: వ్యవసాయంలో నూతన టెక్నాలజీని అంది పుచ్చుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ రైతులకు సూచించారు. గురువారం కొల్చారం మండలం పోతన శెట్టిపల్లిలో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రైతుల సమావేశంలో ముఖ్య…

ధాన్యం తేమ శాతం చూసి వెంటనే కొనుగోలు చేయాలి : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : రైతులు పండించిన ధాన్యం కుప్పలు తేమ శాతం చూసి వెంటనే కాంటావేసి కొనుగోలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో వ్యవసాయ…

రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే సంస్థ ప్రధాన లక్ష్యం..జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా..

సీడ్స్ కార్పొరేషన్ విత్తనాలనే రైతులు వాడాలి.. విత్తన నాణ్యతే ప్రామాణికంగా తీసుకోవాలి.. ప్రకటనలు చూసి మోసపోవద్దు.. సంస్థ విత్తనాలు పెద్ద మొత్తంలో విక్రయించాలి.. విత్తనాల కొనుగోలులో రైతుల అప్రమత్తంగా వ్యవహరించాలి తెలంగాణ…

ఎరువుల దుకాణాలు తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ నగేష్

  ముద్ర ప్రతినిధి, మెదక్: చిన్న శంకరంపేట మండలం గవల్లపల్లి, జంగరాయిలో ఎరువుల దుకాణాలను అదనపు కలెక్టర్ నగేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను, స్టాక్ నిల్వలు, బిల్లు పుస్తకాలు, స్టాక్ ఇన్వాయిస్ లను పరిశీలించారు. మాట్లాడుతూ... స్టాక్…