Take a fresh look at your lifestyle.
Browsing Tag

Bhatti Vikramarka

నిరుద్యోగుల వయోపరిమితి పదేండ్లు పెంచండి సీఎం, డిప్యూటీ సీఎంకు వినతి

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు అందించే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇచ్చే నోటిఫికేషన్లలో వయోపరిమితిని మరో…

ట్రాక్టర్లతో ధాన్యం రవాణా – రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు వేగవంతం చేయాలి: డిప్యూటీ సీఎం భట్టి…

ట్రాక్టర్లపై ధాన్యం రవాణా లారీల కొరతకు ప్రత్యామ్నాయ దృష్టి ధాన్యం, పంట ఉత్పత్తుల కొనుగోలు వేగవంతం చేయాలి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి నేతన్నల బకాయిల రూ. 300 కోట్లు విడుదల విద్యుత్ ఛార్జీల తగ్గింపుపై కీలక నిర్ణయం డిప్యూటీ సీఎం…

కొండంత పని చేస్తున్నాం.. గడప గడపకూ చెప్పండి!

అధికారం లేక విపక్షం విలవిల.. నిప్పు తొక్కిన కోతుల్లా ప్రవర్తన ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం కాంగ్రెస్‌ కార్యకర్తల కృషితోనే ప్రజా పాలన సాధ్యం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉద్ఘాటన ముద్ర, ఖమ్మం : గత పాలకులు…

డిప్యూటీ సీఎం భట్టికి మధు పార్క్ రిడ్జ్ నిర్వాసితుల వినతి

మూసి అభివృద్ధిలో భాగస్వాములను చేయండి పునరావాస ప్రతిపాదనలను పరిశీలించండి ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసి పునర్జీవనం పథకంలో ఇండ్లు, వ్యాపారాలు కోల్పోతోన్న తమకు న్యాయం చేయాలని మధు…

జాతీయస్థాయిలో సమగ్ర కుల జన గణన జరగాలి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ముద్ర, తెలంగాణ బ్యూరో : జాతీయస్థాయిలో సమగ్ర కుల జన గణన జరిగితేనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఉదయం హైదరాబాదులోని ప్రజా భవన్ లో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా "క్యాస్ట్ సెన్సెస్…

విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కమిటీ -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలతో భేటి ముద్ర, తెలంగాణ బ్యూరో : విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీనియర్ అధికారులతో కమిటీ వేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో విద్యుత్ ఉద్యోగుల…

కేంద్ర నిర్ణయంతో దక్షిణాది రాష్ట్రాల ఉనికి ప్రశ్నార్థకం-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన అశాస్త్రీయం సామాజిక మార్పున కు దక్షిణాది రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నాయి దక్షిణాది రాష్ట్రాలను బలహీన పర్చేందుకు కేంద్రం కుట్ర ద్రవిడ రాష్ట్రాలకు పన్నుల రూపంలో వచ్చే…

స్కూళల్లో అల్పాహారం, కాలేజీల్లో మధ్యాహ్న భోజనం జూన్ రెండు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అమలు-డిప్యూటీ…

ప్రతి ఒక్కరికీ చదువుకోవడానికి అన్ని సౌకర్యాలు విద్యతోనే అంతరాలు లేని, ఆదర్శ సమాజ నిర్మాణం ముద్ర, ఖమ్మం : వచ్చే విద్యాసంవత్సరంలో స్కూళల్లో అల్పాహారం, కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పథకాలను అమలు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును నిర్మిస్తాం సీఎం రేవంత్ రెడ్డి

  బోథ్, ముద్ర: తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి నిర్మించి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు, తాగునీటిని అందించి జిల్లాను సస్య శ్యామలం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన - ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా…

బాసర ఆలయ అభివృద్ధి పనులకు సీఎం భూమి పూజ ,……. రూపు మారనున్న బాసర దేవాలయం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: భారత దేశంలోనే సరస్వతి అమ్మవారి రెండో దేవాలయంగా పేరున్న బాసర ఆలయం అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి సోమవారం భూమి పూజ చేశారు. రూ.225 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇపుడు 20 వేల చదరపు…