Take a fresh look at your lifestyle.
Browsing Tag

BJP Leaders Telangana

కేంద్రియ విద్యాలయం ఏర్పాటుకు తక్షణమే స్థలాన్ని కేటాయించాలని… బిజెపి నాయకురాలు బోగ శ్రావణి…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాలలో కేంద్రియ విద్యాలయం ఏర్పాటుకు తక్షణమే 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని బిజెపి నాయకురాలు డాక్టర్ బోగ శ్రావణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జగిత్యాల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు…

పాగుంట వెంకన్న స్వామి వారిని దర్శించుకున్న ఎంపీ డీకే అరుణ

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: కేటిదొడ్డి మండలం వెంకటాపురంలో వెలసిన పాగుంట శ్రీక్ష్మీవెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు.…

పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ సమావేశాలను విజయవంతం చేయండి.

ముద్ర,మోత్కూరు: మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో నేడు,రేపు జరిగే బిజెపి ప్రశిక్షణ సమావేశాలను విజయవంతం చేయాలని బిజెపి సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా ప్రశిక్షణ కన్వీనర వంగవీటి శ్రీనివాసరావు కోరారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో…

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా డా. అనూప్ రావు

కోరుట్ల, ముద్ర; భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా జగిత్యాల జిల్లా కోరుట్ల కు చెందిన డా. వై. అనూప్ రావు ను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు రాచకొండ…

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా సత్యనారాయణ గౌడ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా వల్లకొండ సత్యనారాయణ గౌడ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈయన గతంలో నిర్మల్ మండల పరిషత్ అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు. పార్టీ కార్యకలాపాల్లో…

షాహిద్ దివాస్ సందర్బంగా శ్రమదానం… -నేడు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను ఉరి తీసిన రోజు..

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: కల్వకుర్తి పట్టణానికి చెందిన స్వామివివేకానంద సేవా బృందం, మై భారత్ ఆధ్వర్యంలో షాహిద్ దివాస్ సందర్బంగా శ్రమదాన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం లో భాగంగా బస్టాండ్ అవరణంలో ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు…

క్రీడలతో మానసిక వికాసం పెంపొందుతుంది : రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల

ముద్ర ప్రతినిధి, భువనగిరి : క్రీడలతో మానసిక వికాసం పెంపొందుతుందని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల అన్నారు. భువనగిరి పార్లమెంట్ వ్యాప్తంగా ఇటీవల పీఎం సంసద్ ఖేల్ మహోత్సవంలో భాగంగా జరిగిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను…

కాంగ్రెస్ చేతగాని పాలనతో ప్రజలకు ఇబ్బందులు.. కలెక్టరేట్ ముందు బిజెపి ధర్నా

ముద్ర ప్రతినిధి, భువనగిరి : కాంగ్రెస్ చేతగాని పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు గొంగిడి మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం బిజెపి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం…

బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్ర

బీజేపీ నూతన ప్రజాప్రతినిధులు.. వేలాది మందితో కలిసి తో 14న బండి సంజయ్ మహా పాదయాత్ర ఉదయం 7 గంటలకు కరీంనగర్ మహాశక్తి ఆలయం నుండి పాదయాత్రకు శ్రీకారం సాయంత్రం 4 గంటలకు కొండగట్టుకు చేరుకోనున్న కేంద్ర మంత్రి నూతన ప్రజాప్రతినిధులతో కలిసి…

పదవి ఉన్నా లేకున్నా ప్రజల సేవే లక్ష్యం- మాజీ కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి

ముద్ర : మల్కాజిగిరి పదవి ఉన్నా లేకున్నా ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తానని నేరేడ్మెట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి అన్నారు. ప్రజల సేవలో ఎల్లప్పుడూ ముందుండాలని తన సంకల్పాన్ని వ్యక్తం చేశారు. జిహెచ్ఎంసి…