సజావుగా కొనసాగుతున్న పదో తరగతి మూల్యాంకనం
ఇప్పటివరకు 99,675 జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి: డీఈఓ రమేష్ కుమార్
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం సజావుగా, పారదర్శకంగా కొనసాగుతోందని జిల్లా విద్యాశాఖ…