Take a fresh look at your lifestyle.
Browsing Tag

Class 10 Exams

సజావుగా కొనసాగుతున్న పదో తరగతి మూల్యాంకనం

ఇప్పటివరకు 99,675 జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి: డీఈఓ రమేష్ కుమార్ ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం సజావుగా, పారదర్శకంగా కొనసాగుతోందని జిల్లా విద్యాశాఖ…

పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

మహదేవపూర్ ముద్ర: జయశంకర్ జిల్లా ఘనపురం మండలం చెల్పూర్ జడ్పీ హై స్కూల్‌లో ఏర్పాటు చేసిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.చీఫ్ సూపరింటెండెంట్ సతీష్‌ను కలెక్టర్…

పదవ తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించాలి –జిల్లా కలెక్టర్ దీపక్ తివారి. 

 ముద్ర,వికారాబాద్ జిల్లా ప్రతినిధి : పదవ తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అధికారులకు సూచించారు. శనివారం పదవ తరగతి పరీక్షల సందర్భంగా జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలోని…

పకడ్బందీగా పదవ తరగతి పరీక్షల నిర్వహణ -జిల్లా అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : శనివారం నుంచి ప్రారంభం అయిన పదవ తరగతి పరీక్షల నిర్వహణకు సంబందించి జఫ్స్ బాయ్స్ వికారాబాద్ స్కూల్ లో జరుగుతున్న పదవ తరగతి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధింపు,…

ఒత్తిడిలేకుండా పరీక్షలు రాయండి : డీఈఓ రమేష్ కుమార్

ముద్ర ప్రతినిధి: నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్ పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) రమేష్ కుమార్…

పదవ తరగతి పరీక్షలు పారదర్షకంగా నిర్వహించాలీ- జిల్లా కలెక్టర్ హైమావతి

సిద్దిపేట:ముద్ర ప్రతినిధి : జిల్లాలో పదవ తరగతి పరీక్షలు అత్యంత పారదర్శకంగా పగడ్బందిగా నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో పదవ తరగతి…

శత శాతం ఉత్తీర్ణత సాధించాలి- కలెక్టర్ రాహుల్ రాజ్

  ముద్ర ప్రతినిధి, మెదక్: పదవ తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యార్థులకు సూచించారు. కుల్చారం మండలం పోతన్ శెట్టిపల్లి జడ్పీ హైస్కూల్లో నిర్వహిస్తున్న పదవ తరగతి ప్రత్యేక తరగతులను పరిశీలించారు.…

10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి-జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

  ప్రతివారం ప్రత్యేక అధికారులు పాఠశాలలు సందర్శించాలి   వచ్చే నెల 14 నుండి పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులపై ఉపాధ్యాయులు, ప్రత్యేక అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. పదో తరగతి పరీక్షలు…