Take a fresh look at your lifestyle.
Browsing Tag

Congress Government Telangana

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తాం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

ముద్ర న్యూస్, ధర్మపురి: రాష్ట్రంలోని ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా హకు చెందిన పలువురు ఆశ వర్కర్లు గురువారం…

రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది -మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే మనోహర్…

ముద్ర, తాండూర్: కాంగ్రెస్ పాలనలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఎస్ వి ఆర్ గార్డెన్స్ లోప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక (99…

రైతుకు ఎటువంటి ఇబ్బంది కలుగనియ్యం- బొమ్మకల్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సుడా చైర్మన్…

ముద్ర ప్రతినిధి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతును అన్నివిధాలా ఆదుకుంటుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన…

ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతు భరోసా విడుదల.. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి.…

పెగడపల్లి: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అడ్డగోలుగా చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికరంగా ఉన్న రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈనెల 20వ తేదీన రైతు భరోసా నిధులు విడుదల…

రైతులను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం : మంత్రి అడ్లూరి

ఆర్థికంగా ఇబ్బంది ఉన్న రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం.. మొక్కజొన్న రైతులకు మద్దతుగా ఉంటాం.. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.. జీవన్ రెడ్డి పార్టీ మారడం వ్యక్తిగత విషయం.. కాంగ్రెస్ పార్టీకి లక్షలాదిమంది కార్యకర్తలు…

అక్రమాలు నిరూపిస్తే ముక్కు నేల‌కు రాస్తా-మీడియాతో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి

నాదర్గుల్, వట్టినాగులపల్లి, కొత్వాల్‌గూడ భూ అక్రమాల్లో మా ప్రమేయం లేదు శ‌కుని మామ డైరెక్షన్ లో డ్రామా రావుల నాటకం ప్రభుత్వ ఆదరణ చూసి ఓర్వలేకే నిరాధార ఆరోపణలు తమ తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వంపై రుద్దే కుట్ర ముద్ర, తెలంగాణ బ్యూరో :…

తెలంగాణలో కాంగ్రెస్ భక్షక పాలన-మీడియాతో మాజీ మంత్రి హరీశ్ రావు

దళితులు, పేదల భూములపై సర్కార్ దండయాత్ర వికారాబాద్, భువనగిరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీల అసైన్డ్ భూములు సీఎం నజర్ ఇండస్ట్రియల్ పార్కుల పేరిట నోటిఫికేషన్లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి భూములు లాక్కొనే ప్రయత్నం పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ భూ…

అక్రమ సొమ్మతో బీఆర్ఎస్ 200 యూట్యూబ్ చానెళ్లు కొనుగోలు-రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

ఆ ఛానెళ్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసత్య ప్రచారం కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం ముద్ర, నాగర్ కర్నూల్ : అక్రమంగా సంపాదించిన రూ. వేల కోట్ల డబ్బుతో బీఆర్ఎస్ పార్టీ రెండొందల యూట్యూబ్ చానెళ్లు కొనుగోలు చేసిందని రాష్ట్ర ఎక్సైజ్…

గ్రామ సభలు, వార్డు సభల పేరుతో ప్రజాధనం వృథా – మాజీ జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: గ్రామ సభలు వార్డు సభల పేరుతో ప్రజాధనం వృధా అని, సమస్యలకు పరిష్కారం లేని సభలు ఎందుకని మాజీ జడ్పి చైర్పర్సన్ దావ వసంతా సురేష్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన…

తెలంగాణ హామీల అమలుపై స్పష్టత ఇవ్వాలి: సిపిఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు స్పష్టత ఇవ్వాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇటీవల కేరళ రాష్ట్రంలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఇచ్చిన…