Take a fresh look at your lifestyle.
Browsing Tag

CPM

బండి భగీరథ్ ను తక్షణమే అరెస్టు చేయాలి -సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి డిమాండ్

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : బిజెపి నేత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తనయుడు బండి భగీరథ పై నమోదైన ఫోక్సో కేసులో వెంటనే అరెస్టు చేయాలని సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం…

సిపిఎం గ్రామ జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి

చిట్యాల ముద్ర : యుద్ధం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరగటంతో పాటు గ్యాస్ సరఫరా లో అనేక రకాల ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో…

ఉపాధి కూలీల బకాయి వేతనాలు చెల్లించాలి 24న కలెక్టరేట్ ముందు ధర్నా సి.పి.ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు…

ముద్ర ప్రతినిధి, మెదక్: ఉపాధి కూలీల బకాయి వేతనాలు చెల్లించాలని, ఫోటో తీసే పద్ధతిలో మార్పు చేయాలని సి.పి.ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆడివయ్య డిమాండ్ చేశారు. భూ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న రోడ్లు, మైనర్ ఇరిగేషన్ పనులకు నిధులు…

కామ్రేడ్ మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో నేటి యువతరం సమాజంలో అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి సిపిఎం…

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరవనిత కామ్రేడ్ మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో నేటి యువతరం సమాజంలోని ఆర్థిక దోపిడి, అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ చుక్క…

నేటి తరం మల్లు స్వరాజ్యం పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : నైజం నియంతృత్వానికి వ్యతిరేకంగా ఎదురునిలిచి పోరాడిన నాటి వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరనారిమని మల్లు స్వరాజ్యమని నేటి తరం ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ యండి జహంగీర్ తెలిపారు.…

ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తున్న కేంద్రం గ్యాస్ ధరలను తగ్గించాలి -సిపిఎం రాష్ట్ర కమిటీ…

ముద్ర ప్రతినిధి, మెదక్:* కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని, ఈనెల 24న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యం. అడివయ్య తెలిపారు. పార్టీ జిల్లా…

ప్రభుత్వాలు, పాలకులు మారిన – పరిష్కారం కాని ప్రజా సమస్యలు -మండలంలో దీర్ఘకాళిక ప్రజా సమస్యలను…

ముద్ర, మోత్కూర్: ప్రభుత్వాలు పాలకులు మారుతున్న మండలంలోని దీర్ఘకాళిక ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఎన్నికలప్పుడు మాత్రమే హామీలు ఇచ్చి అమలు చేయడంలో విఫలం అవుతున్నారని దీర్ఘకాళిక ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం పార్టీ…

పెట్టుబడి వ్యవస్థను ఎదిరించడానికి మార్క్సిజమే పరిష్కారం సి.పి.ఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు…

ముద్ర ప్రతినిధి, మెదక్: పెట్టుబడి దారి వ్యవస్థను ఎదిరించడానికి మార్క్సిజమే పరిష్కారమని సి.పి.ఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. శనివారం మెదక్ లోని కేవల్ కిషన్ భవన్లో మార్క్స్ వర్ధంతి సభలో ముఖ్య అతిధిగా హాజరై…

ట్రంప్, మోడీ, నెతన్యాహుపై సీపీఎం విమర్శలు: ముస్లింలపై ద్వేషం, ప్రజాస్వామ్య విలువల కోసం పోరాటం

ఆ ముగ్గురి డీఎన్ఏ ఒక్కటే ట్రంప్, మోడీ, నెతన్యాహులకు ముస్లింలపై ద్వేషం భారత్, ఇజ్రాయిల్ లో మతం ఆధారంగా పాలన అమెరికాలో ట్రంప్ జాత్యాహంకారాన్ని పెంచిపోషించారు ఇరాన్ అధ్యక్షుడి మృతిపై స్పందించని మోడీ.. సౌదీపై దాడిని ఖండించడమేంటీ..? సీపీఎం…

పేదల ఇండ్లు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా….

ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులందరికి న్యాయం చెయ్యాలి-సిపిఎం మండల కార్యదర్శి గుండు వెంకట నర్సు. మోత్కూర్ ముద్ర న్యూస్: భూదాన్ ఇండ్ల కూల్చివేత సందర్బంలో ఏలాంటి నోటీసులు ఇవ్వకుండా వారి సామానులు కూడ తీసుకోనివ్వకుండా నిరుపేదల ఇండ్లను కూల్చి…