Take a fresh look at your lifestyle.
Browsing Tag

Cultural Programs

మెదక్ జిల్లాను టూరిస్ట్ హబ్ గా తీర్చిదిద్దాలి అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లాకు వేల ఏళ్ల చరిత్ర, అపారమైన సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, ఆచారాలు, గొప్ప గుర్తింపు ఉందని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. మెదక్ జిల్లాను టూరిస్ట్ హబ్ గా తీర్చిదిద్దాలన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99…

కాళేశ్వరంలో రంజింపజేసేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏనుగు నరసింహారెడ్డి

మహదేవపూర్ ముద్ర: సరస్వతి పుష్కరాల సమయంలో భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు సాంస్కృతిక వాతావరణాన్ని కల్పించే విధంగా, భక్తులను రంజింపజేసేలా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి…

విద్యార్థులు వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు నేర్చుకోవాలి-జవహర్ బాలభవన్ డేలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్…

ప్రణాళికతో భవిష్యత్తును నిర్మించుకోవాలి. వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన సౌకర్యాలు. ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: విద్యార్థులు చదువుతోపాటు వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు…

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి వైభవంగా విద్యా వారోత్సవాలు విద్యా వారోత్సవాల్లో మెరిసిన…

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్ గ్రామీణ విద్యార్థుల్లో అపార ప్రతిభ దాగి ఉందని, వారికి సరైన అవకాశాలు, మార్గదర్శకత్వం లభిస్తే ఉన్నత స్థాయికి ఎదగగలరని హేమంత కేశవ్ పాటీల్ అన్నారు. విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా…

ఇంటింటికీ వెళ్లి బొట్టుపెట్టి… కరపత్రాలు పంచి…

హిందూ ఏక్తా యాత్రకు ఆహ్వానిస్తున్న కాషాయ శ్రేణులు ఎల్లుండి జరగబోయే హిందూ ఏక్తా యాత్రకు చకచకా ఏర్పాట్లు గతం కంటే ఘనంగా జోష్ నింపుందుకు సిద్ధమైన కేంద్ర మంత్రి బండి సంజయ్ వినూత్న రీతిలో కళారూపాలు, సాంస్క్రుతిక ప్రదర్శనలతో…

ఎర్రగడ్డ బస్తీలో ఘనంగా హిందూ సమ్మేళనం ప్రతి హిందువు ఐక్యంగా మెలగాలి – ఆచార్య అభినవ శంకరానంద స్వామి

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎర్రగడ్డ బస్తీలో హిందూ సమ్మేళనం బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఆర్‌ఎస్‌ఎస్ స్థాపనకు వందేళ్లు పూర్తైన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ…

ఫూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధి కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: ఫూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. శనివారం మెదక్ జిల్లా కేంద్రంలోని ధ్యాన్చంద్ చౌరస్తాలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి…

విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి: నేచురలిస్ట్ శ్వేత

నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి: విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని నేచురలిస్ట్ మరియు తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యూనిట్ మేనేజర్ శ్వేత సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్…

బాబు జగ్జీవన్ రాం సేవలు మరువలేనివి కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి మెదక్: బాబు జగజ్జీవన్ రాం దేశానికి అందించిన సేవలు మరువలేనివని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. దళితుల అభ్యున్నతి కోసం ఆయన చేసిన త్యాగాలు, సేవలు దేశ…

స్వచ్ఛమైన హిందూ ధర్మం పాటిస్తే ఆసుపత్రులకు వెళ్లాల్సిన పనిలేదు-అంబాత్రయ క్షేత్రం వ్యవస్థాపకులు ఆది…

-సనాతన ఆచారాలు పాటించాలి -హిందువు అనే పదానికి అర్థం క్రమశిక్షణ ముద్ర, నారాయణ పేట: స్వచ్ఛమైన హిందూ ధర్మం పాటిస్తే ఆసుపత్రులకు వెళ్లాల్సిన పనిలేదనీ...సనాతన హిందూ ఆహారపు అలవాట్లు అందరూ తిరిగి పాటించాలని అంబాత్రయ…