Take a fresh look at your lifestyle.
Browsing Tag

Education Development

కేంద్రీయ విద్యాలయం కొరకు స్థల పరిశీలన… పాల్గొన్న ఎమ్మెల్యే, కలెక్టర్, వాలంతరి డైరెక్టర్…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ ఎంపీ అరవింద్ ల మధ్య కేంద్రీయ విద్యాలయంకు భూమి కేటాయించే విషయంలో కొనసాగుతున్న వివాదం గురించి తెలిసిందే. ఇందులో భాగంగా జగిత్యాల రూరల్ మండలంలోని చలిగల్‌లో…

డీఈఓ కు రిటైర్డ్ ఉద్యోగుల సంఘ సన్మానం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో డీఈఓ దర్శనం భోజన్న ను ఘనంగా సన్మానించారు. గత విద్యా సంవత్సరంలో జరిగిన10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో…

ఆర్ట్స్ & కామర్స్ కళాశాలలో ఘనంగా ముగిసిన విద్యా వారోత్సవాలు

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫర్ ఆర్ట్స్ & కామర్స్‌లో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన విద్యా వారోత్సవాల ముగింపు సందర్భంగా క్లోజింగ్ సెరెమనీ ఘనంగా నిర్వహించారు. ఈ…

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్, కేంద్రీయ విద్యాలయంకు స్థలం కేటాయించండి… మంత్రి…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల రూరల్ మండలం చల్గల్ లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్, కేంద్రీయ విద్యాలయంకు స్థలం కేటాయించాలని రాష్ట్ర ఐటి శాఖ మంత్రివర్యులు శ్రీదర్ బాబును కలిసి జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్…

గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలు -డీఈఓ దర్శనం భోజన్న

ముద్ర ప్రతినిధి, నిర్మల్: గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని డీఈఓ దర్శనం భోజన్న అన్నారు. ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్మల్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ‘విద్యా వారోత్సవాలు’ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డీఈఓ దర్శనం…

విద్యాభివృద్ధికి ప్రజాప్రతినిధులు తోడ్పాటు అందించాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ముద్ర న్యూస్ , ధర్మపురి: విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమిష్టిగా కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా…

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల భాగస్వామ్యం కీలకం-విద్యాభివృద్ధిపై అవగాహన…

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్ ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణలో ప్రజాప్రతినిధులు చురుకుగా వ్యవహరించాలని, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్…

ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడమే ప్రభుత్వ ఉద్దేశం : ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : నాణ్యమైన బోధన మెరుగైన మౌలిక సదుపాయాలు, డిజిటల్ లెర్నింగ్, విద్యార్థుల సంక్షేమం, సమాజ భాగస్వామ్యం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి…

ప్రభుత్వం విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది : ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ప్రభుత్వం విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం భువనగిరి మండలంలోని ముత్తిరెడ్డి గూడెంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవన…

డీఈఓ కు డీసీసీ ప్రధాన కార్యదర్శి సన్మానం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలవడం గర్వించదగ్గ విషయమని డీసీసీ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గాజుల రవికుమార్ అన్నారు. జిల్లా సమీకృత…