Take a fresh look at your lifestyle.
Browsing Tag

enumerators training

ముగిసిన జనాభా గణన శిక్షణ కార్యక్రమం

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపాలిటీలో జనాభా గణన శిక్షణ కార్యక్రమం మంగళవారం ముగిసింది. ఇట్టి కార్యక్రమానికి జిల్లా సెన్సెస్ అదనపు అధికారి రవీందర్ రావు,జిల్లా టెక్నికల్ ఆఫీసర్ శ్రీ జంగయ్య గారు, మున్సిపల్ చైర్ పర్సన్…

జనగణన ప్రక్రియ దేశ అభివృద్ధికి కీలకమైనది : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు 

ముద్ర ప్రతినిధి,  యాదాద్రి భువనగిరి : జనగణన ప్రక్రియ దేశ అభివృద్ధికి కీలకమైనదని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన జనగణన–2027 శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన  మాట్లాడుతూ…

జనగణన సమర్థవంతంగా నిర్వహించాలి – కలెక్టర్ బాదావత్ సంతోష్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: జనగణనలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. అచ్చంపేట మండల కేంద్రంలోని ఎంఎస్‌ఎన్ హైస్కూల్‌లో…

బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి తెలంగాణ రాష్ట్ర జన గణన డైరెక్టర్ భారతి హొళ్ళికేరి

ముద్ర ప్రతినిధి, మెదక్: జనగణన - 2027ను సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లు బాధ్యతాయుతంగా పూర్తి చేయాలని జనగణ డైరెక్టర్ భారతి హొళ్లికేరీ అన్నారు.మంగళవారం మెదక్ మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ప్రతిమా సింగ్, జనగణ సిబ్బందితో సమీక్షా సమావేశం…

జనాభా లెక్కలు దేశాభివృద్ధికి కీలకం

ముద్ర ప్రతినిధి , కోదాడ ….. రాబోయే  జనాభా లెక్కలు దేశ అభివృద్ధికి, ప్రభుత్వ పథకాల సమర్థ అమలుకు కీలకమని జిల్లా కలెక్టర్, ప్రధాన జనాభా గణన అధికారి తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. అధికారులు పూర్తి అవగాహనతో క్షేత్రస్థాయిలో బాధ్యతగా పనిచేసి ఈ…

గణనపై సంపూర్ణ అవగాహన అవసరం.—జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి: జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా మొదట ఇండ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, ఇందుకుగాను గణనపై సంపూర్ణ అవగాహన అవసరమని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. సోమవారం గద్వాల ఐడిఓసి…