Take a fresh look at your lifestyle.
Browsing Tag

Farmers Welfare

నోరు ఉందని మాజీ మంత్రి కొప్పుల ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదు..మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

అక్కపల్లి లిఫ్ట్ తో పాటు రోళ్లవాగు మిగిలిన ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించడం లక్ష్యం.. ముద్ర న్యూస్ , ధర్మపురి:…

జిల్లా ప్రజల, రైతుల సంక్షేమం కోసం 1000కోట్ల ఖర్చు సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ప్రజల రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం 6 గ్యారంటీల అమలు కోసం 1000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందని జిల్లా కలెక్టర్ కే.హైమావతి తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల…

పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల ప్రారంభం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి పడకల్ గ్రామపంచాయతీలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో మక్కలు, వరి మరియు పొద్దుతిరుగుడు పంటల కొనుగోలు కేంద్రాలను మండల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో…

ఎరువుల దుకాణాలు తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ నగేష్

  ముద్ర ప్రతినిధి, మెదక్: చిన్న శంకరంపేట మండలం గవల్లపల్లి, జంగరాయిలో ఎరువుల దుకాణాలను అదనపు కలెక్టర్ నగేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను, స్టాక్ నిల్వలు, బిల్లు పుస్తకాలు, స్టాక్ ఇన్వాయిస్ లను పరిశీలించారు. మాట్లాడుతూ... స్టాక్…

ఏజెన్సీ రైతుల భూ సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం: కోదండ రెడ్డి

ముద్ర ప్రతినిధి నాగర్‌కర్నూల్, అచ్చంపేట: నల్లమల్ల ఏజెన్సీ ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ కట్టుబడి పనిచేస్తుందని కమిషన్ చైర్మన్ ఎం. కోదండ రెడ్డి తెలిపారు.…

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి అభివృద్ధి సంక్షేమ సాధ్యం ఎమ్మెల్యే…

ముద్ర, తుంగతుర్తి.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తోటే అభివృద్ధి సంక్షేమం సాధ్యమవుతుందని తుంగతుర్తి శాసనసభ్యులు బందుల సామేలు ఎఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డిలు…

చెక్ డ్యామ్ ల నిర్మాణానికి రూ. 8 కోట్లు – విప్,ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

  ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ............................................ మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని హన్వాడ మండలంలో రైతుల సాగునీటి సమస్య శాశ్వత పరిష్కరం కోసం రూ. 8.30 కోట్ల వ్యయం తో మూడు చెక్ డ్యామ్ లు నిర్మిస్తామని…

రబీ సీజన్ వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి- జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

ముద్ర, వనపర్తి: ఈ రబీ సీజన్లో వనపర్తి జిల్లాలో దాదాపు 3.75 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని అందులో గృహవసరాలు ఇతరత్రా పోను 2.70 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి -ఎమ్మెల్యే మందుల సామెల్

*రైతాంగాన్ని అన్ని రంగాల్లో ఆదుకోవడానికి కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి* ముద్ర,తుంగతుర్తి.... రాష్ట్రంలోని రైతులను అన్ని రంగాల్లో ఆదుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తుంగతుర్తి…

ప్రజా ఉద్యమంగా నీటి భద్రత – 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ప్రకటించిన సీఎం చంద్రబాబు

ప్రజా ఉద్యమంగా నీటి భద్రత నీటి సంరక్షణకు వంద రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్ వాటర్ బడ్జెట్- వాటర్ ఆడిట్ అనేది కీలకం కాల్వలు, చెర్వులు, చెక్ డ్యాంలు బాగు చేసుకోవాలి... నీటి నిల్వకు సిద్దం చేయాలి భూగర్భ జలాలు పెంచడంపై ప్రత్యేక ఫోకస్…