Take a fresh look at your lifestyle.
Browsing Tag

Fatal Accident

ప్రజాపాలన కార్యక్రమానికి వెళ్తూ పంచాయతీ కార్యదర్శి దుర్మరణం

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రామాపురం పంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్వగ్రామమైన యనమన్బెట్ల నుంచి నాగర్‌కర్నూలుకు ప్రజాపాలన…

రోడ్డు ప్రమాదంలో కొండాపురం వాసి మృతి

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి:‌ ధరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. కొండాపురం గ్రామానికి చెందిన సింహాద్రి (52) అనే వ్యక్తి రాత్రి జాంపల్లి గ్రామ శివారులోని…

తట్టెపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

. ఒకే కుటుంబానికి చెందిన భార్య, భర్త, కూతురు మృతి . గాయాలతో చికిత్స పొందుతున్న కుమారుడు ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామ సమీపంలో లారీ స్కూటి ఢీకొనిఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భార్య,…

నిద్రమత్తులో చెట్టును ఢీకొన్న కారు * ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడంతో ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి గాయలయ్యాయి. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున గద్వాల మండలం వీరాపురం గ్రామ…

కారు – ఆటో ఢీ…. ఇద్దరు మృతి

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి శివారులోని హనుమాన్ బండల్ వద్ద కారు - ఆటో ఢీకొన్న సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోతంశెట్టిపల్లి గ్రామానికి చెందిన బట్ట కిష్టయ్య, ఎండి. యూసఫ్…

కారు ప్రమాదం లో ఒకరి మృతి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కల్లెడ గ్రామపంచాయతీ దోస్త్ నగర్ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక రెవిన్యూ ఉద్యోగి నసీరుద్దీన్ (50) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి.…

చెట్టును ఢీకొట్టిన కారు,….బీసీవై జిల్లా అధ్యక్షులు మృతి

  ముద్ర ప్రతినిధి, మెదక్: కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టి బోల్తా పడగా భారత యువజన చైతన్య (బీసీవై) మెదక్ జిల్లా అధ్యక్షులు, ప్రముఖ బట్టల వ్యాపారి మృతి చెందిన సంఘటన కొల్చారం సమీపంలో తెల్లవారు జామున చోటు చేసుకుంది.…

రోడ్డు ప్రమాదం లో ముగ్గురి దుర్మరణం – కల్వర్టు ను ఢీ కొన్న క్రూజర్ వాహనం

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ............................................. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల, కోదాడ రహదారి పై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం లో ముగ్గురు దుర్మరణం చెందారు. పోలీసులు అందించిన వివరాలు…

రోడ్డు ప్రమాదంలో తండ్రికోడుకలు మృతి

ముద్ర, వికారాబాద్ బ్యూరో :  వికారాబాద్ పట్టణ పరిధిలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం మలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొండాపూర్ కలాన్ గ్రామానికి చెందిన చాకలి లాలయ్య (35) తన కుమారుడు చాకలి రిథిక్ (6)తో కలిసి మోటార్ సైకిల్…