Take a fresh look at your lifestyle.
Browsing Tag

governance

ఖనిజాలకు విలువ జోడింపుతో అదనపు ఆదాయం

పన్ను ఎగవేతలను అరికట్టేందుకు ఏఐ టెక్నాలజీ టూల్స్ 2026-27 ఏడాదికి రూ.1,27,506 కోట్ల ఆదాయం లక్ష్యం ఆదాయార్జన శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం ముద్ర,అమరావతి  : కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టే…

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశాలకు సన్నాహాలు పూర్తి చేయాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్…

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 16న నిర్వహించనున్న మండల స్థాయి సమావేశాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ Tejas Nand Lal Pawar అధికారులను ఆదేశించారు. బుధవారం…

ప్రజల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే ఎస్పీ జానకి షర్మిల

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రజా సమస్యల పరిష్కారం సత్వరమే జరిగేందుకు గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ జానకి షర్మిల అన్నారు. జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకి షర్మిల…

2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు-మీడియాతో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ

అందుకే ఈ నెల 16 నుంచి 18 వరకు పార్లమెంట్ సమావేశాలు పార్టీలకతీతంగా నారీ శక్తి వందన్ ను స్వాగతించండి మహిళలకు 33 రిజర్వేషన్ కల్పనకు కేంద్రం చిత్తశుద్ధి ముద్ర, తెలంగాణ బ్యూరో : నారీ శక్తి వందన్ అధినియం చట్టాన్ని తీసుకువచ్చి మహిళలకు 33…

మీసేవ యూజర్ ఛార్జీలు పెంపు

కనిష్టంగా రూ. 35 ఉన్న సర్వీస్ ఛార్జీ రూ. 62 బి-కేటగిరీ సేవలకు రూ. 80 విద్యుత్ బిల్లుల చెల్లింపులు, ఆర్టీఏ సేవలు, ఇతర ప్రభుత్వ అఫ్లికేషన్లపైనా భారం ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా…

ప్రజావాణి అధికారులు బాధ్యతతో పని చేయాలి -జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి

(ముద్ర, ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ప్రతినిధి): ప్రజావాణి కేవలం దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమంలా కాకుండా సమస్యలు పరిష్కరించే వేదికగా పనిచేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. సోమవారం జిల్లా…

పిప్పిరిలో ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభ

బోథ్, ముద్ర: పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తి తో పాటు 99 రోజుల ప్రజా పాలన ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 6 న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని పిప్పిరి గ్రామంలో ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభ ఉంటుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి…

ఏప్రిల్ 2న గ్రామ సభలు విజయవంతం చేయాలి – కలెక్టర్ బాదావత్ సంతోష్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన వీడియో…

జాతీయ వేదికపై విరాజిల్లిన నిర్మల్ ఖ్యాతి జిల్లాకు రెండు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డులు ఢిల్లీలో…

ముద్ర ప్రతినిధి , నిర్మల్ : జాతీయ వేదికపై మరోసారి నిర్మల్ జిల్లా మరోసారి తన ఖ్యాతిని చాటింది. జిల్లాకు రెండు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డులు దక్కాయి. వివిధ జిల్లా శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన వినూత్న కార్యక్రమాలకు గాను ఈ అవార్డులు…

ముఖ్యమంత్రి సమీక్షా సమావేశంలో పాల్గొన్న పేట కలెక్టర్ ప్రతీక్ జైన్

ముద్ర, నారాయణపేట: హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పై మంగళ వారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నారాయణపేట…