Take a fresh look at your lifestyle.
Browsing Tag

Government accountability

ప్రజావాణి ఆర్జీలను పెండింగులో పెట్టొద్దు -అధికారులకు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం

(ముద్ర, ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ప్రతినిధి): ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి…

ప్రజావాణి ఫిర్యాదులపై అలసత్వం వహిస్తే కఠిన చర్యలు.

ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: ప్రజావాణికి ప్రతి వారం పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని పరిష్కరించకుండా అలసత్వం వహిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు.…

ఆశా కార్యకర్తల సమస్యలను వెంటనే పరిష్కరించాలి -ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలి -బి ఆర్ టీ యు రాష్ట్ర…

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని బి ఆర్ టీ యు రాష్ట్ర నాయకులు టైగర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాద బీమా 50 లక్షలు ఇవ్వాలని, కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అర్హులైన…

పేదల ఇండ్లు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా….

ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులందరికి న్యాయం చెయ్యాలి-సిపిఎం మండల కార్యదర్శి గుండు వెంకట నర్సు. మోత్కూర్ ముద్ర న్యూస్: భూదాన్ ఇండ్ల కూల్చివేత సందర్బంలో ఏలాంటి నోటీసులు ఇవ్వకుండా వారి సామానులు కూడ తీసుకోనివ్వకుండా నిరుపేదల ఇండ్లను కూల్చి…

బాసర ట్రిపుల్ ఐటీ మళ్ళీ మొదలైన మృత్యు ఘోష

ప్రతి ఏటా తప్పని మరణాలు ప్రభుత్వాలు మారినా చర్యలు శూన్యం ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటి లో విద్యార్థుల మృత్యుఘోష మళ్ళీ మొదలైంది. చదువుకుని బంగారు భవిష్యత్తున్న విద్యార్థులు అర్ధంతరంగా…

8 వారాల్లో “అభయహస్తం” అమలు చేయాలి -రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

ఆలస్యానికి కారణమేంటో నివేదిక ఇవ్వండి ముద్ర, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభయహస్తం పధకం కింద ఇచ్చిన హామీల ప్రకారం ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇళ్ల స్థలం, నెలకు సుమారు రూ.25వేల పెన్షన్, ఇతర సంక్షేమ ప్రయోజనాలు అందించాలని…

హామీల అమలుకు నిధులు కేటాయించాలి -బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ముద్ర, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, వాగ్దానాల అమలుకు రాష్ట్ర బడ్జెట్ లో తగిన నిధులు కేటాయించకపోతే కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులను ఎక్కడికక్కడ నిలదీస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…

ఫోన్ ట్యాపింగ్ కారకులను శిక్షించాల్సిందే- జాగృతి అధ్యక్షురాలు కవిత

ఎన్నికలు ఉన్నందునే కేసీఆర్ కు నోటీసులు ముద్ర, హైదరాబాద్ : గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బాధాకరమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు. దాని వెనక ఉన్న వారికి శిక్షపడాల్సిందేనని చెప్పారు. గురువారం…

టెండర్ల రద్దుకు కారణాలు బయటపెట్టండి.. డిప్యూటీ సీఎంకు ఎమ్మెల్సీ దాసోజు డిమాండ్

బొగ్గు టెండర్లపై విచారణకు మీనమేషాలు ఎందుకు? భట్టిపై ప్రచారం వెనక ఉన్నది సీఎంయే ముద్ర, తెలంగాణ బ్యూరో : ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ టెండర్లు ఏ కారణంతో రద్దు చేశారో చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్.. డిప్యూటీ సీఎం భట్టి…