Take a fresh look at your lifestyle.
Browsing Tag

Government employees

నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం డివిజన్ కమిటీ ఎన్నికలు.

సూర్యాపేట, ఏప్రిల్ 17 : సూర్యాపేట జిల్లాలో నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం డివిజన్ కమిటీ ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు, కార్యదర్శుల సమక్షంలో ఈ ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల్లో అధ్యక్షురాలుగా ఎస్‌.…

సమస్యల పరిష్కారానికి TGEJAC ఆధ్వర్యంలో నిరసన నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగులు ఆందోళన

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు మరియు పెన్షనర్ల ఐక్య కార్యాచరణ కమిటీ (TGEJAC) పిలుపు మేరకు శుక్రవారం నాగర్ కర్నూల్ రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో నాన్-గెజిటెడ్ ఉద్యోగులు, విశ్రాంత…

ఉద్యోగ, గెజెటెడ్ అధికారుల పెన్షనర్ల సమస్యలపై నిరసన

మహదేవపూర్, ముద్ర: రాష్ట్ర ఉద్యోగ గెజిటెడ్ అధికారుల ఉపాధ్యాయుల కార్మిక మరియు పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కమిటీ శుక్రవారం ఉదయం నుండి నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై మధ్యాహ్న భోజన విరామ సమయంలో భూపాలపల్లి జిల్లా…

డిమాండ్ల సాధనకు హోరెత్తిన నిరసన ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్య వేదిక ధర్నా

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల సాధనకు కలెక్టరేట్ ఆధ్వర్యంలో టిజిఇజెఎసి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నాలో నిరసనలు హోరెత్తాయి. ఉద్యోగ గజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం…

ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి… టీజీఈజెఏసి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలతో…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని టీజీఈజెఏసి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు టిజిఈజెఏసి రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు టిజిఈజెఏసి జగిత్యాల జిల్లా పక్షాన జిల్లా చైర్మన్ మిర్యాల నాగేందర్…

రిటైర్ అయిన ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి సిపిఎస్ రద్దు చేసి ఓ పి ఎస్ పునరుద్దరణ…

ముద్ర, నారాయణపేట: పిఆర్ సీ నివేదిక తక్షణమే అమలు చేయాలనీ.... రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని టి జి ఈ జెఎసి చైర్మన్ ఎం. నర్సింహరెడ్డి అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కలెక్టర్ కార్యాలయం వద్ద నల్ల…

సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించం: JAC చైర్మన్ మిద్దె శ్రీనివాసులు

నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి: తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TVAE JAC) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మెలో భాగంగా నాగర్ కర్నూల్ విద్యుత్ భవనంలో మూడో రోజు కూడా ఆర్టిసన్ కార్మికులు…

నూతన తహసిల్దార్ కు సన్మానించిన విశ్రాంత ఉద్యోగులు…

 ముద్ర నడిగూడెం.... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం నడిగూడెం మండల శాఖ ఆధ్వర్యంలో నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నడిగూడెం మండల తహసిల్దార్ శ్రీ సూరయ్య గారిని శుభాకాంక్షలు తెలిపి సన్మానించడమైనది. ఈ ఈ…

విశ్రాంత ఉద్యోగులు సమాజసేవలో భాగం కావాలి.

ముద్ర, గద్వాల జిల్లా ప్రతినిధి: ప్రభుత్వ ఉద్యోగుల జీవితంలో బదిలీలు, ఉద్యోగ విరమణలు సర్వసాధారణమని విశ్రాంత ఉద్యోగులు తమ శేష జీవితంలో కొంత సమయాన్ని సమాజ సేవకు కేటాయించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పిలుపునిచ్చారు.…

ఆడబిడ్డల కళ్యాణం తో తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం వెల్లు విరియాలి..గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు…

ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం... ప్రజలు గత పాలకులను విస్మసించారు... అభివృద్ధిలో దేశం మెచ్చే స్థాయిలో తెలంగాణ... గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ.చింతకుంట విజయ రమణారావు గారు... సుల్తానాబాద్ మండల కేంద్రంలోని యశోద…