Take a fresh look at your lifestyle.
Browsing Tag

india politics

పార్టీ పేరు మార్చి నష్టపోయాం-బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

భవిష్యత్తులో టీఆర్ఎస్ గానే కొనసాగుతాం రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలోనే ఉంటా త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర ముద్ర, మంచిర్యాల : టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చి తాము రాజకీయంగా చాలా నష్టపోయామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…

నవ్వల పాలు కావొద్దు -జీవన్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ సూచన

తన నిర్ణయం వెనక్కి తీసుకుంటేనే రాజకీయ భవిష్యత్తు కేసీఆర్ అవినీతిపై పోరాటం చేసి ఆయన పక్కనే కూర్చున్నరు ముద్ర, తెలంగాణ బ్యూరో : ఇన్నేళ్లుగా కేసీఆర్ అవినీతిపై పోరాటం చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి.. ఇప్పుడు అదే కేసీఆర్…

అమరావతి ఏకైక రాజధానిగా కేంద్ర గెజిట్: చారిత్రాత్మక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కీలకమైన పరిణామంలో, అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కేంద్ర గెజిట్ విడుదల చేయడంతో పాటు, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం ఇవ్వడంతో ఈ నిర్ణయం చట్టబద్ధత పొందింది. ఈ…

సామాజిక తెలంగాణనే మా ధ్యేయం-నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్

- ఏప్రిల్ 8న తెలంగాణ జాగృతిలో చేరికకు ముహూర్తం ఖరారు. ముద్ర, గద్వాల: నడిగడ్డ హక్కుల పోరాట సమితి వేదికగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, సమస్యల పరిష్కారం దిశగా నడిగడ్డలో ఉద్యమాన్ని కొనసాగిస్తూ,అన్యాయాలను అరికట్టి ప్రజా…

రేవంత్ రెడ్డి ఓడించే పార్టీలో చేరుతా…మాజీమంత్రి జీవన్ రెడ్డి సీఎం పై ఘాటు వ్యాఖ్యలు…

రెండేళ్లలో రేవంత్ రెడ్డి పోవాలి.. రేవంత్ రెడ్డి నిర్లక్ష్య పాలనకు నిదర్శనం... వారం రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తా... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: “రెండేళ్లలో రేవంత్ రెడ్డి సర్కారు పోవాలి… ఆయనను ఓడించే సత్తా ఉన్న పార్టీలోనే చేరుతా”…

యూఎన్ ఐ కార్యాలయం సీజ్‌పై ఐజేయూ ఆగ్రహం

న్యూఢిల్లీ/చండీగఢ్ : యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా (యూఎన్ ఐ) కార్యాలయాన్ని బలవంతంగా సీజ్ చేసి స్వాధీనం చేసుకోవడంపై ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్చి 20 సాయంత్రం న్యూఢిల్లీలోని రఫీ మార్గ్‌లో ఉన్న యూఎన్ ఐ…

బిజెపి ప్రభుత్వ వైఫల్యంతో గ్యాస్ ధరల పెంపు సిపిఐ జిల్లా కార్యదర్శి రమేష్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: గ్యాస్ సిలిండర్ ధరల పెంపు, తగ్గిన గ్యాస్ సరఫరాతో కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని ప్రజలు సతమతవుతున్నారు. ఇందుకు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం, కేంద్రంలో మోదీ సర్కార్ విధాన వైఫల్యాలే కారణమని…

ట్రంప్, మోడీ, నెతన్యాహుపై సీపీఎం విమర్శలు: ముస్లింలపై ద్వేషం, ప్రజాస్వామ్య విలువల కోసం పోరాటం

ఆ ముగ్గురి డీఎన్ఏ ఒక్కటే ట్రంప్, మోడీ, నెతన్యాహులకు ముస్లింలపై ద్వేషం భారత్, ఇజ్రాయిల్ లో మతం ఆధారంగా పాలన అమెరికాలో ట్రంప్ జాత్యాహంకారాన్ని పెంచిపోషించారు ఇరాన్ అధ్యక్షుడి మృతిపై స్పందించని మోడీ.. సౌదీపై దాడిని ఖండించడమేంటీ..? సీపీఎం…

మున్సిపల్ చైర్మన్ ను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

ముద్ర పెబ్బేరు: ఇటీవలే జరిగిన పెబ్బేరు  మున్సిపాలిటీ ఎన్నికలలో కౌన్సిలర్ గా గెలిచి మున్సిపల్ చైర్మన్ గా శ్రీనివాస్ గౌడ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శ్రీరంగాపూర్ మండలం నాగసానిపల్లి గ్రామ సర్పంచ్ సుజాత రాజశేఖర్, ఆధ్వర్యంలోఆయన ను…

కెసిఆర్ సిఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు..మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు

- బీరప్ప ఉత్సవాలకు కెసిఆర్ గారు సహాయం అందించారు.. మిమ్మల్ని గుర్తు చేశారు... - బీరప్ప స్వామి దయతో ఊరంతా ఐక్యత తో ఉండాలి... - చింతమడక బీరప్ప ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట, ముద్ర…