రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ రావు
ముద్ర ప్రతినిధి, మెదక్:
ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతులను అన్ని విధాల ఆదుకుంటుందని
ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. మంగళవారం 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలో రైతు ఉత్సవాలు నిర్వహించారు.…