Take a fresh look at your lifestyle.
Browsing Tag

Kalyana Lakshmi Scheme

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ రావు

ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతులను అన్ని విధాల ఆదుకుంటుందని ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. మంగళవారం 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలో రైతు ఉత్సవాలు నిర్వహించారు.…

చెక్కుతోపాటు తులం బంగారు ఇవ్వాలి – ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

ముద్ర,కుషాయిగూడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా ప్రస్తుతం అందిస్తున్న ఆర్థిక సహాయము తో పాటు తులం బంగారు కూడా ఇవ్వాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు మల్కాజిగిరి నియోజకవర్గంలో…

నాగర్ కర్నూల్‌లో సంక్షేమ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ CMRF చెక్కుల పంపిణీ – ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల…

నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి: నాగర్ కర్నూల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బిజినపల్లి మరియు తిమ్మాజిపేట మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి (CMRF), కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను ఎమ్మెల్యే…

విద్య, వైద్యానికి హబ్ గా మారిన జగిత్యాల… ఎమ్మెల్యే సంజయ్ కుమార్…

సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రం విద్య, వైద్యానికి హబ్ గా మారిందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణ పొన్నాల గార్డెన్స్ లో పట్టణానికి చెందిన 55 మందికి సీఎం…

మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కృషి ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదోడికి సొంతిల్లు ఇంచార్జి మంత్రి వివేక్…

నర్సాపూర్ లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ ముద్ర ప్రతినిధి, మెదక్: మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి డా. వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం నర్సాపూర్ లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్…

సొంతింటి కల నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి జూపల్లి

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ రంగాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ పేదల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు. శనివారం…

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన భువనగిరి ఎమ్మెల్యే

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : భువనగిరి మండలంలోని వడపర్తి, హన్మాపురం గ్రామాలతో పాటు హుస్సేనాబాద్, బస్వాపూర్, చందుపట్ల, వీరవెల్లి గ్రామాల్లో ఐకేపీ, పిఏసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను భువనగిరి ఎమ్మెల్యే…

ధాన్యానికి గిట్టుబాటు ధర అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది.. వడ్ల కొనుగోలు కేంద్రాలని…

ముద్ర, వలిగొండ : రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం వలిగొండ మండలంలోని పహిల్వాన్‌పురం, మాందాపురం, నాతాళ్ళగూడెం, అక్కంపల్లి,…

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికపై అవగాహన కార్యక్రమాలు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, సిఎంఆర్‌ఎఫ్ చెక్కుల…

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాల సందర్భంగా ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ…

మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి -ఎమ్మెల్యే మందుల సామెల్

* వివిధ మండలాలకు చెందిన 265 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ముద్ర, తుంగతుర్తి.... మహిళలకు సమాన హక్కులు, ఆర్థిక స్వావలంబన, సామాజిక గౌరవం కల్పించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా…