Take a fresh look at your lifestyle.
Browsing Tag

land issues

అనర్హులకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లు – టి ఎఫ్ టి యు ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ........................................... మహబూబ్ నగర్ పట్టణ సమీపంలో ఉన్న దివిటిపల్లి గ్రామ శివారులో నిర్మించిన డబల్ బెడ్ రూము ఇళ్ల మంజూరు లో అవినీతి జరిగిందని టీ ఎఫ్ టీ యూ నాయకులు…

అనర్హులకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లు – టి ఎఫ్ టి యు ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ........................................... మహబూబ్ నగర్ పట్టణ సమీపంలో ఉన్న దివిటిపల్లి గ్రామ శివారులో నిర్మించిన డబల్ బెడ్ రూము ఇళ్ల మంజూరు లో అవినీతి జరిగిందని టీ ఎఫ్ టీ యూ నాయకులు…

తహసీల్దార్లు భూసమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి : అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : భూ భారతి రెవిన్యూ సదస్సు లో వచ్చిన దరఖాస్తులు, సాదా బైనామా, ధాన్యం కొనుగోలు, ప్రభుత్వ భూములు పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి మండల తహసీల్దార్ లను ఆదేశించారు.…

పోలీసులు రైతుల మధ్య తోపులాట -ఉద్రిక్తల మధ్య మాజీ ఎమ్మెల్సీ కవిత విశారదన్ మహరాజుల అరెస్ట్

 -మూడున్నర గంటలుగా వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో రోడ్డుపై బైటాయించి ధర్నా -పరిగి మండలం రాపోల్, కడ్లపూర్ రైతుల ఆందోళన ముద్ర వికారాబాద్ జిల్లా ప్రతినిధి: వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోల్, కడ్లపూర్ గ్రామాల రైతులు వికారాబాద్ జిల్లా…

ఏజెన్సీ రైతుల భూ సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం: కోదండ రెడ్డి

ముద్ర ప్రతినిధి నాగర్‌కర్నూల్, అచ్చంపేట: నల్లమల్ల ఏజెన్సీ ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ కట్టుబడి పనిచేస్తుందని కమిషన్ చైర్మన్ ఎం. కోదండ రెడ్డి తెలిపారు.…

ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి -జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా స్వీకరించి త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం చేపట్టిన “ప్రజావాణి” కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు…

ప్రజావాణి పిర్యాదులపై అధికారులు సత్వరమే పరిష్కారం చూపాలి – కలక్టర్

ముద్ర ప్రతినిధి, కోదాడ ….. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని, నిర్లక్ష్యం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సోమవారం…

ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రజావాణిలో వచ్చిన అభ్యర్థనలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉండాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్…

ప్రజావాణి ఫిర్యాదు లకు తక్షణ చర్యలు తీసుకోవాలి : స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ పాండు

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడమే ప్రజావాణి కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అదనపు కలెక్టర్ పాండు అన్నారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి…

ధరణి సమస్యలు తీర్చని భూ భారతి ..మరో ఆరు నెలలు యధాతథమే..?

వీడని చిక్కులు.. దొరకని భూములు భూముల చుట్టూ పెరుగుతున్న సమస్యలు పాత సమస్యలకు తోడు కొత్త తిప్పలు పరిష్కారం దొరకని భూమి ముద్ర, తెలంగాణ బ్యూరో : ధరణి వెబ్ పోర్టల్ మార్పు చెంది భూ భారతి పోర్ట‌ల్‌గా అవతరించినా పాత సమస్యలు మాత్రం ఇప్పట్లో…