Take a fresh look at your lifestyle.
Browsing Tag

Medigadda Barrage

బ్యారేజ్ మరమ్మత్తు వేగవంతానికి చర్యలు పరిశీలించిన ఇరిగేషన్ కార్యదర్శి శ్రీధర్

మహదేవపూర్, ముద్ర: కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగమైన మేడిగడ్డ లక్ష్మీబ్యారేజి,–అన్నారం సరస్వతి బ్యారేజీలను శుక్రవారం ఇరిగేషన్ కార్యదర్శి శ్రీధర్ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా మేడిగడ్డ లో…

రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నవంటే అది కేసీఆర్ పుణ్యమే..జగిత్యాలలో మాజీమంత్రి జీవన్ రెడ్డి హాట్…

చంద్రబాబు స్కెచ్ తోనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిండు... రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చారు... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నవంటే అది కేసీఆర్ పుణ్యమేనని…

రేవంత్ రెడ్డి రాహువు….కేసీఆర్ కేతువు

ఇద్దరూ కలిసి తెలంగాణ ప్రజలను చంపుకుతింటున్నారు కాళేశ్వరం స్కాంలో కేసీఆర్ ను కాపాడుతోంది రేవంత్ రెడ్డే రూ.9 వేల కోట్లపైనే విచారణ జరపాలని సీబీఐకి లేఖ రాశారు లక్ష కోట్ల అవినీతిపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు తేజస్వీ వ్యాఖ్యలను…

సీఎంఓ బృందంతో మేడిగడ్డ బ్యారేజీ ని సందర్శించిన కాంగ్రెస్ నేతలు

మహాదేవపూర్, ముద్ర: మేడిగడ్డ బ్యారేజ్ నీ సిఎంఓ బృందంతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కటకం అశోక్, పలిమెల…

లోకం మెచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టును బద్నామ్ చేశారు ఎర్రవెల్లి దయాకర్ రావు

మహదేవపూర్, ముద్ర: మహారాష్ట్ర ప్రభుత్వం, బిజెపి పార్టీ, యావత్తు ప్రపంచంలో మెచ్చుకున్న కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును, లక్ష కోట్లు వృధా చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం బద్నామ్ చేసిందని మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు అన్నారు.…

సిఎం పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షించిన అధికారులు

మహదేవపూర్, ముద్ర: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజ్, కాళేశ్వరం పుష్కర పనుల సమీక్ష అనంతరం కాటారం మండలం నస్తూరుపల్లిలో రైతు భరోసా రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈవరకు సబ్ కలెక్టర్…

కాళేశ్వరం పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలి పనుల వేగవంతానికి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు ఇరిగేషన్ శాఖ…

ముద్ర, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ఎత్తిపోతల పధకం ప్రాజెక్టు పరిధిలోని మెడిగడ్డ, అన్నారం,సుందిళ్ల పునరుద్ధరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పునరుద్ధరణ…

మేడిగడ్డ దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి రైతు, కూలీ, కార్మిక సంఘాలు

మహదేవపూర్, ముద్ర : మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి, నాణ్యత లోపాలపై తక్షణమే విచారణ జరిపి, బాధ్యులైన అధికారులు, కాంట్రాక్ట్ సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.సుమారు ₹90 వేల కోట్ల నుండి లక్ష…

ఎస్‌.ఎల్‌.బి.సి పనుల్లో జాప్యాన్ని ఉపేక్షించం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఎస్.ఎల్.బి.సి పనుల్లో జాప్యాన్ని ఉపేక్షించం నిరంతరం పనుల సమీక్ష పై రూట్ మ్యాప్ భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి ప్రభుత్వం చేతికి హెలి-బోర్న్ సర్వే నివేదిక నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముద్ర, తెలంగాణ బ్యూరో :…

అత్యంత ప్రమాదకర స్థితిలో మేడిగడ్డ బ్యారేజ్ -పార్లమెంట్ లో వెల్లడించిన కేంద్రం

ముద్ర, తెలంగాణ బ్యూరో : దేశంలో డ్యాంల భద్రత, పాత డ్యాంల ప్రస్తుత పరిస్థితిపై పార్లమెంటులో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి రాజ్‌భూషణ్ చౌదరి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ముఖ్యంగా తెలంగాణలోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్‌ను అత్యంత ప్రమాదకరమైన…