Take a fresh look at your lifestyle.
Browsing Tag

Nagar Kurnool

అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమోరియల్ డే సందర్భంగా అవగాహన ర్యాలీ

హెచ్‌ఐవీ బాధితులను వివక్ష లేకుండా ఆదరించాలి-డీఎంహెచ్‌ఓ డా. రవి కుమార్ నాయక్ ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వ్యాధితో మరణించిన వారి స్మారకార్థం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే “అంతర్జాతీయ ఎయిడ్స్…

ప్రతిరోజు 40 నిమిషాల నడక తప్పనిసరి : ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ రమేష్ చంద్ర

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్ ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా జెడ్పీ మైదానంలో అవగాహన కార్యక్రమం ఆరోగ్యాన్ని మించిన ఆస్తి మరొకటి లేదు రోజువారీ ఆహారంలో ఉప్పు తగ్గించాలి : డాక్టర్ రమేష్ చంద్ర నాగర్‌కర్నూల్…

ఆర్ట్స్ & కామర్స్ కళాశాలలో ఘనంగా ముగిసిన విద్యా వారోత్సవాలు

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫర్ ఆర్ట్స్ & కామర్స్‌లో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన విద్యా వారోత్సవాల ముగింపు సందర్భంగా క్లోజింగ్ సెరెమనీ ఘనంగా నిర్వహించారు. ఈ…

రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి జూపల్లి కృష్ణారావు

తడిసిన ధాన్యం పరిశీలించిన మంత్రి జూపల్లి ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ అనంతరం మంత్రి జూపల్లి కొల్లాపూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా మార్కెట్ యార్డులో తడిసిన వరి ధాన్యం,…

“ఫిట్ అండ్ యాక్టివ్ 2కే రన్” నిర్వహణ యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి : జిల్లా క్రీడల…

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కింద “ఆరోగ్య తెలంగాణ” కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈ నెల 18వ తేదీ సోమవారం ఉదయం 7 గంటలకు నాగర్ కర్నూల్ పట్టణంలో…

ఈనెల 12న ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ఈనెల 12న మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్వచ్ఛంద రక్తదాన శిబిరం…

కారు – పాఠశాల బస్సు ఢీ : ప్రభుత్వ వైద్యుడు మృతి

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: అచ్చంపేట శాసనసభ్యులు వంశీకృష్ణ సంతాపం తెలిపారు కారు మరియు ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు మృతి చెందిన విషాద ఘటన శనివారం కల్వకుర్తి మండలంలో…

లంచం తీసుకుంటూ వెల్జాల్ సెక్రటరీ మిడిదొడ్డి శరత్ అరెస్ట్

ముద్ర ప్రతినిధి,నాగర్ కర్నూల్:  రంగారెడ్డి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు నిర్వహించిన దాడిలో వెల్జాల్ గ్రామ సెక్రటరీ ఎం. శరత్ కుమార్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ విషయాన్ని ఎసిబి రంగారెడ్డి…

భక్తిశ్రద్ధలతో శ్రీ శనేశ్వర స్వామికి తిలతైల అభిషేకాలు పరమశివునికి రుద్రాభిషేకాలు ఘనంగా నిర్వహణ

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ శ్రీ పరాభవ నామ సంవత్సరం వైశాఖ మాసం శుక్ల పక్షం నవమి శనివారం సందర్భంగా బీజినేపల్లి మండలం పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో గల శ్రీ శనేశ్వర స్వామి దేవాలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు…

ప్రపంచ పశువైద్య దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం – జిల్లా పశువైద్యాధికారి డా. జానకిరామ్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: తెలంగాణ ప్రభుత్వం పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రపంచ పశువైద్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పశువైద్యాధికారి డా.…