Take a fresh look at your lifestyle.
Browsing Tag

National Lok Adalat

86 సైబర్ కేసుల్లో  27,57,454 అందజేత  – ఎస్పీ డీవీ. శ్రీనివాస్ రావు 

ముద్ర ప్రతినిధి, మెదక్: జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోయిన 86 కేసుల్లో  ₹27,57,454 మొత్తాన్ని  బాధితులకు తిరిగి అందజేయడం జరిగిందని ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు తెలిపారు. ఐపీసీ,  బిఎన్ఎస్, …

నేషనల్ లోక్ అదాలత్‌లో రికార్డు స్థాయిలో కేసుల పరిష్కారం -వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన నేషనల్ లోక్ అదాలత్ అత్యంత విజయవంతమైందని, గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా ఒక ప్రకటనలో వెల్లడించారు.…

నాగర్ కర్నూల్ జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ విజయవంతం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు నాగర్ కర్నూల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా…

జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి సిద్దిపేట జిల్లా జడ్జి సాయి రమా దేవి

ముద్ర ప్రతినిధి,సిద్దిపేట: ఈనెల 28 న సిద్దిపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట జిల్లా జడ్జి సాయి రమా దేవి సూచించారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో…

జాతీయ లోక్ అదాలత్‌పై అవగాహన కోసం మార్చి 28న జిల్లా వ్యాప్తంగా నిర్వహణ

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో బుధవారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య…

జాతీయ లోక్ అదాలత్ విజయవంతానికి న్యాయవాదుల సహకారం అవసరం – జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. భవాని చంద్ర

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి. : జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయడానికి న్యాయవాదులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జి. భవాని చంద్ర పిలుపునిచ్చారు. జాతీయ, రాష్ట్ర న్యాయ…

జాతీయ లోక్ అదాలత్ – కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు

ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి: ప్రజల న్యాయ సంబంధిత సమస్యలను త్వరితగతిన, సులభంగా పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు…

ఈ నెల 28 న జాతీయ లోక్ అదాలత్ ఎస్పీ జానకి షర్మిల

ముద్ర ప్రతినిధి, నిర్మల్: వివిధ కేసులతో ఇబ్బంది పడుతున్నవారు ఈ నెల 28 న జరిగే జాతీయ లోక్ అదాలత్ ను వినియోగించుకోవాలని ఎస్పీ జానకి షర్మిల ఒక ప్రకటనలో కోరారు. తమ కేసులను త్వరితగతిన తక్కువ ఖ వ్యయంతో పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం…