నైపుణ్యాత్మక విద్య కు ప్రాధాన్యత ఇవ్వాలి- కలెక్టర్ భవేశ్ మిశ్రా
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
బాసర ఐఐఐటీలో నైపుణ్యాత్మక విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు.
బాసర ఐఐఐటి క్యాంపస్ను ఆయన సందర్శించారు. యూనివర్సిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీకి…