రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి మండల న్యాయ సేవా సదస్సులో జడ్జి ఎండి గౌస్ పాషా
ముద్ర, తుంగతుర్తి....
ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల వైద్య సిబ్బంది మానవత్వంతో ఆదరిస్తూ మెరుగైన వైద్య సేవలు అందించడం వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరి బాధ్యత అని తుంగతుర్తి జూనియర్ కోర్టు సివిల్ జడ్జి ఎండి గౌస్ పాషా అన్నారు.…