Take a fresh look at your lifestyle.
Browsing Tag

Patient Care

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి మండల న్యాయ సేవా సదస్సులో జడ్జి ఎండి గౌస్ పాషా

ముద్ర, తుంగతుర్తి.... ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల వైద్య సిబ్బంది మానవత్వంతో ఆదరిస్తూ మెరుగైన వైద్య సేవలు అందించడం వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరి బాధ్యత అని తుంగతుర్తి జూనియర్ కోర్టు సివిల్ జడ్జి ఎండి గౌస్ పాషా అన్నారు.…

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశం ఆసుపత్రి పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల నుంచి వివిధ రోగాలతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి…

రోగి ప్రాణాలను కాపాడడంలో నర్సుల పాత్ర కీలకమైనది..

నర్సింగ్ అనేది కేవలం ఉద్యోగం కాదు, మానవత్వానికి ప్రతీకగా నిలిచే గొప్ప సేవా ధర్మం.. ముద్ర ప్రతినిధి,సిద్దిపేట: రోగి ప్రాణాలను కాపాడడంలో నర్సుల పాత్ర కీలకమైనదని, నర్సింగ్ అనేది కేవలం ఉద్యోగం కాదు, మానవత్వానికి ప్రతీకగా నిలిచే…

పేషెంట్లకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలి : స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

  ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. బుధవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య…

జిల్లా ఆసుపత్రి నిర్వహణపై ఎమ్మెల్యే ఆగ్రహం వైద్యంపై డాక్టర్ల తీరు మారాలి: గండ్ర

మహదేవపూర్, ముద్ర: జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులపై భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆసుపత్రి సూపరింటెం డెంట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయనజిల్లా కలెక్టర్…

ప్రజా ఆరోగ్య సేవలపై కలెక్టర్ దృష్టి – ప్రత్యేక వైద్య శిబిరాల తనిఖీ

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా…

ప్రభుత్వ ఆసుపత్రి కి వచ్చే రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ప్రభుత్వ ఆసుపత్రి కి వచ్చే రోగులకు వైద్యాధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్…

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి-జిల్లా దవఖానాను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

తాండూర్ జిల్లా దవఖానాలో డ్రైనేజీ వ్యవస్థ బాగు చేసేందుకు త్వరలో నిధులు ముద్ర, తాండూర్ : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రిని బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి తనిఖీ చేశారు. ఈ…

యాదగిరిగుట్ట ప్రాథమిక వైద్యశాలని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలి... ముద్ర ప్రతినిధి, భువనగిరి : ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది అందరూ అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్…

సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్‌ పనులను పర్యవేక్షించిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

సంగారెడ్డి ముద్ర ప్రతినిధి మెడికల్, ఫైర్, పొల్యూషన్ కంట్రోల్, వాటర్, ఎలక్ట్రిసిటీ, ఆర్ అండ్ బీ తదితర శాఖల ఉన్నతాధికారులతో టిమ్స్ ఎమర్జెన్సీ బ్లాక్‌లో మంత్రి సమీక్ష.. ఉగాది నాటికి అన్ని సౌకర్యాలతో హాస్పిటల్‌ను సిద్ధం చేయాలని…