Take a fresh look at your lifestyle.
Browsing Tag

Political Campaign

వాల్ రైటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు

ముద్ర, శేరిలింగంపలి: మే 10 న తెలంగాణ కు ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేయుచున్న సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభను నియోజకవర్గం నుండి ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలి కోరుతూ నియోజకవర్గ వ్యాప్తంగా చేపడుతున్న ప్రచార…

​గాయత్రీ నగర్‌లో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం ​ముఖ్య అతిథిగా హాజరైన ముమ్మారెడ్డి ప్రేమ కుమార్

ముద్ర కూకట్‌పల్లి,: కూకట్‌పల్లి నియోజకవర్గంలోని గాయత్రీ నగర్ డివిజన్‌లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు శిబిరాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సైబరాబాద్ కార్పొరేషన్ కో-ఆర్డినేటర్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్…

తాండూరు మున్సిపాలిటీలో గులాబీ పార్టీ ఇదే విజయం మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

ముద్ర ,తాండూరు : మున్సిపాలిటీలో గులాబీ పార్టీ దే విజయం ఖాయమని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలో 28 కౌన్సిలర్ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి…

బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం- వనపర్తి కార్నర్ మీటింగ్ లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

ముద్ర, వనపర్తి : వనపర్తి మున్సిపాలిటీ లో బీ ఆర్ ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తే అభివృద్ధి జోరుగా సాగుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు సోమవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడం తో వనపర్తి పట్టణం లో…

అవినీతి, కమీషన్లు లక్ష్యంగా ప్రభుత్వ పాలన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు

*ముద్ర ప్రతినిధి, నిర్మల్: రాష్ట్రంలో అవినీతి పెచ్చుపెరిగి పోయిందని, కమీషన్లు లక్ష్యంగా పాలన కొనసాగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. పట్టణాల అభివృద్ధి జరగాలంటే, అవినీతి రాజ్యం అంతరించాలన్నా బీజేపీ…

11 వ వార్డు లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి డాక్టర్ భాగ్యలక్ష్మి ముమ్మర…

ముద్ర, నారాయణ పేట: పట్టణంలోని 11వ వార్డులో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి డాక్టర్ భాగ్యలక్ష్మి మల్లేష్ సింహం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సోమవారం ఓటర్లను ఎన్నికల ప్రచారంలో భాగంగా…

హోరు ముగిసింది.. పోరు మిగిలింది

- మున్సిపాలిటీ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలు.... రేపే పోలింగ్ - సోమవారం సాయంత్రానికే మూగబోయిన మైకులు - వారం రోజుల ప్రచారం లో అభ్యర్థుల గెలుపు కోసం అన్నీ పార్టీ ల నేతల ప్రయత్నం - ఇక ఇంటింటి ప్రచారం పై దృష్టి పెట్టనున్న అభ్యర్థులు -…

భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు, కొత్త జిల్లాల ఏర్పాటు పరిశీలనలో లేదు: సీఎం రేవంత్ రెడ్డి

భూపాలప‌ల్లి జిల్లా ఎక్క‌డికి పోదు రాష్ట్రంలో ఏ జిల్లానూ రద్దు చేయం కొత్త జిల్లాల ఏర్పాటు ఆలోచనే  లేదు జిల్లాల పునర్విభజనపై విష ప్రచారాలు నమ్మొద్దు ఒకవేళ చేయాల్సి వస్తే ప్రజామోదం, ప్రతిపక్షాల సలహాలు తీసుకుంటాం సింగరేణి మెడికల్ బోర్డు…

బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి: బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి మున్సిపల్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి ఓటర్లను కోరారు. ఆదివారం పట్టణంలోని 𝟮𝟴వ వార్డు అభ్యర్థి గుమ్మల సరిత మల్లేశం, 𝟮𝟰వ…

ఎం ఐ ఎం గెలిచిన ప్రాంతాల్లో గొడవలే మాజీ ఎంపీ నవనీత్ కౌర్ రాణా

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఎం ఐ ఎం గెలిచిన ప్రతి చోటా గొడవలు, దాడులు సాధారణం అయ్యాయని, శాంతి భద్రతలు కావాలంటే బీజేపీ కి ఓటు వేయాలని మహారాష్ట్ర బీజేపీ మాజీ ఎంపీ నవనీత్ కౌర్ రాణా అన్నారు. నిర్మల్ జిల్లా బాసర అమ్మవారిని ఆమె ఆదివారం…