Take a fresh look at your lifestyle.
Browsing Tag

Protest

కెసిఆర్ క్యాంప్ ఆఫీస్ పై దాడి పిరికి పందల చర్య. -బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్.

ముద్ర ,మోత్కూర్: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకొని దౌర్జన్యానికి పాల్పడటం పిరికిపందుల చర్యమని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొన్నెబొయిన రమేష్ అన్నారు. శనివారం ఆయన మోత్కూర్ లో విలేకరులతో…

విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం యజమాన్యం మొండి వైఖరి వీడాలి -వికారాబాద్ సర్కిల్…

-తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు కావాలి వెంకటేష్ ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం యజమాన్యం మొండి వైఖరి వీడాలనీ తెలంగాణ రాష్ట్ర విద్యుత్…

తాండూరులో రజక సంఘం నాయకుల పై దాడిని ఖండించిన ప్రజా సంఘాలు

ముద్ర,తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ధోబి ఘాటుకు కేటాయించిన స్థలంలో రక్షణగా ఉన్న ప్రహరీ గోడను కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డ్ కౌన్సిలర్ రాము అక్రమంగా కూలగొట్టిన విషయంపై రజక సంఘం నాయకులు ప్రశ్నించడంతో దాడికి తెగబడ్డారని…

వైద్యులు సమాజంలో ఒక భాగమే ఐఎంఏ నిర్మల్ శాఖ

ముద్ర ప్రతినిధి, నిర్మల్: వైద్యులు సమాజంలో ఒక భాగమని, ప్రజల సేవకి వైద్యులు తోడ్పడతారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్మల్ శాఖ పేర్కొంది. వారిపై దాడుల వల్ల అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందకుండా పోతాయని అన్నారు. ఈ మేరకు…

నిర్మల్ లో బీజేపీ బంద్ విజయవంతం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ పట్టణంలో డాక్టర్ సంతోష్ రాజ్ పై జరిగిన దాడి ఘటనకు నిరసనగా బీజేపీ ఇచ్చిన నిర్మల్ పట్టణ బంద్ పిలుపు విజయవంతమైంది. ముందుగానే బంద్ పిలుపు నేపథ్యంలో వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరుచుకోలేదు.…

హిందువుల పట్ల వైఖరి మారాలి బీజేపీ రాష్ట్ర నేత రావుల రామ్ నాథ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా లో హిందువులపై వరుస దాడులకు నిరసనగా బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇచ్చిన బంద్ పిలుపు విజయవంతం అయిందని బీజేపీ సీనియర్ నేత రావుల రామ్ నాథ్ అన్నారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు…

విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల ధర్నా

ముద్ర ప్రతినిధి, భువనగిరి : తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జేఏసీ భువనగిరి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం విద్యుత్తు డివిజన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్…

ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తున్న కేంద్రం గ్యాస్ ధరలను తగ్గించాలి -సిపిఎం రాష్ట్ర కమిటీ…

ముద్ర ప్రతినిధి, మెదక్:* కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని, ఈనెల 24న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యం. అడివయ్య తెలిపారు. పార్టీ జిల్లా…

ముందస్తు అరెస్టు.

ముద్ర, మోత్కూర్.: గ్రామ పంచాయతీ లలో పనిచేసినటు వంటి కార్మికులకు ఒకటో తారీఖున గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి మళ్లీ ఈ ఏప్రిల్ నెల నుంచి గ్రామపంచాయతీ నిధుల ద్వారానే వేతనాలు చెల్లించాలని ఆర్డర్ చేయడంతో నిరసనగా…

కలెక్టరేట్ ముందు ఆశల ధర్నా

ముద్ర ప్రతినిధి, భువనగిరి : రాష్ట్ర బడ్జెట్లో ఆశ వర్కర్లకు బడ్జెట్ కేటాయించి వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు నాయకులు…