Take a fresh look at your lifestyle.
Browsing Tag

Protest

కేంద్రం మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం. 

ముద్ర ,మోత్కూర్:    తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఇంటి పై బిజెపి శ్రేణుల దాడికి నిరసనగా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రం లోని అంబేద్కర్ చౌరస్తాలో  కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుండగొని రామచంద్రు గౌడ్ ఆధ్వర్యంలో  బండి సంజయ్ దిష్టి…

“ఆశా వర్కర్ల ఫిక్స్డ్ వేతనం రూ.18,000 నిర్ణయించే వరకు పోరాటం – సిఐటీయూ ధర్నా సిద్దిపేట”

  బడ్జెట్ సమావేశం లోనే నిధులు కేటాయిస్తూ నిర్ణయం చేయాలి జీతాలు పెంచకపోతే మంత్రులు ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడిస్తాం సిఐటియు రాష్ట్ర కార్యదర్శి గోపాలస్వామి సిద్దిపేట జిల్లాలో ఆశాల కలెక్టరేట్ ఉద్రిక్తత ముద్ర ప్రతినిధి, సిద్దిపేట…

ఆశా వర్కర్లకు రూ.18 వేలు వేతనం నిర్ణయించాలి సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ కలెక్టరేట్ ముందు ధర్నా

ముద్ర ప్రతినిధి, మెదక్: అసెంబ్లీ సమావేశాలలో ఆశా వర్కర్లకు రూ.18 వేలు వేతనం నిర్ణయించాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. నర్సమ్మ మాట్లాడుతూ... తెలంగాణ…

మందుల సామెల్ క్షమాపణ చెప్పాలని అర్చక సంఘం ధర్నా

ముద్ర ప్రతినిధి, భువనగిరి : తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ బ్రాహ్మణులను, అర్చకులను, హిందూ ధర్మాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లా ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో భువనగిరి వినాయక చౌరస్తా వద్ద నిరసన…

జనవరి, ఫిబ్రవరి రెండు నెలల పారితోషికాలు వెంటనే చెల్లించాలి సిఐటియు జిల్లా కార్యదర్శి కాముని…

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రూ.18,000/-ల ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలి. ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వెతనకు 18 వేల వేతనానికి బడ్జెట్ కేటాయించి పెండింగ్లో ఉన్న…

రజక కుటుంబంపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి – పుల్కల్ మండలం ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు…

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో రజక కుటుంబం పై దాడిలో రెండు నెలల పసిపాప మృతి చెందిన ఘటనపై సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం రజక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో నిర్వహించారు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు…

హైడ్రా దాడిని చరిత్ర మరవదు-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​ రావు

ఇప్పటికే వేలాది పేద కుటుంబాలు వేధింపులు, నిర్బంధాలకు గురయ్యారు గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో హైడ్రా జులుం ముద్ర, హైదరాబాద్ : మహా నగరంలో హైడా పేరుతో పేదలపై కాంగ్రెస్ సర్కారు కొనసాగిస్తున్న దాడిని చరిత్ర ఎప్పటికీ మరచిపోదని బీజేపీ…

లేబర్ కోడ్స్, విత్తన–విద్యుత్ సవరణ బిల్లులు రద్దు చేయాలి

ముద్ర,తుర్కపల్లి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్స్, విబిజి రామ్ జీ ఉపాధి చట్టం, జాతీయ విత్తన బిల్లు, విద్యుత్ సవరణ బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తుర్కపల్లి మండల కేంద్రంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా)…

రైల్వే రంగంప్రైవేటీకరణను వ్యతిరేకించాలని ధర్నా

ముద్ర ప్రతినిధి, భువనగిరి : రైల్వే రంగాన్ని ప్రైవేటీకరణ వ్యతిరేకించాలని రైల్వే రంగం జిల్లా నాయకులు దాసరి పాండు అన్నారు. శనివారం సిఐటియు ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా కేంద్రంలో ఉన్న రైల్వే స్టేషన్ ముందు రైల్వే రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం ఆపాలని…

మారేడుపల్లి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై ధర్నా

ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ ఈటల రాజేందర్ ముద్ర :మల్కాజిగిరి మారేడుపల్లిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుల ఆలస్యానికి నిరసనగా చేపట్టిన ధర్నాలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు…