Take a fresh look at your lifestyle.
Browsing Tag

Public awareness

పకడ్బందిగా ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలి : భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌ ) ప్రక్రియను ఏప్రిల్‌లో ప్రారంభించనున్నట్లు భువనగిరిఆర్డీవో కృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో బీఎల్‌వోలకు శిక్షణ కార్యక్రమంలో ఆయన…

కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

ఫిర్యాదులు, కేసులు పెడింగ్ ఉంచకుండా పని చేయాలి ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చెయ్యాలి రంజాన్, ఉగాది పండుగ ల సందర్బంగా ప్రజలు ఉత్సవాలు కలిసిమెలిసి జరుపుకోవాలి ముద్ర ప్రతినిధి , కోదాడ …. పోలీస్…

పిల్లలను ఒంటరిగా ఈతకు పంపొద్దు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచన

ముద్ర ప్రతినిధి, మెదక్: పిల్లలకు ఒంటిపూట బడులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈతకు వెళ్లే పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లల ఈత సరదా ప్రమాదంగా మారే అవకాశం…

సావిత్రి భాయి పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. -బిఆర్ఎస్ ఎస్ రాష్ట్ర అధ్యక్షుల శ్రీనివాస్…

 ముద్ర,మోత్కూరు: బాలికల విద్యా కోసం, వింతంతుల మహిళల అభ్యున్నతి కొరకై నిరంతరం కృషి చేసిన బడుగు,బలహీనవర్గాల ఆశాజ్యోతి సావిత్రిబాయి పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి (బిఆర్ఎస్ఎస్) రాష్ట్ర వ్యవస్థాపక…

వాట్సాప్ గ్రూపులలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్ట పరమైన చర్యలు : ఆర్డీవో కృష్ణారెడ్డి

ముద్ర, భువనగిరి ప్రతినిధి : నిషేదిత భూములు, నిషిదిత జాబితాలో ఉన్న ఇండ్ల (నాల భూముల) గురించి వాట్సాప్ గ్రూపులలో తప్పుడు, దుష్ప్రచారం ప్రచారం చేస్తున్న వారిఫై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో కృష్ణారెడ్డి హెచ్చరించారు. ఈ సందర్బంగా ఆయన…

సోలార్ పవర్ ప్రచార వాహనం ప్రారంభించిన అడిషనల్ కలెక్టర్

ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంలో భాగంగా సోలార్ విద్యుత్ అవగాహన ప్రచార వాహనాన్ని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే కలెక్టరేట్ నుండి ప్రారంభించారు. 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా మార్చి…

నిజమైన అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలి. – కలెక్టర్లను ఆదేశించిన సీఎం…

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి : నిజమైన అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. నిజమైన…

ఇందిరమ్మ కాలనీలో న్యాయ విజ్ఞాన సదస్సు

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలోని 8వ వార్డ్ ఇందిరమ్మ కాలనీలో తాండూర్ మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఇట్టి న్యాయ విజ్ఞాన సదస్సులో బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు…

భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు, కొత్త జిల్లాల ఏర్పాటు పరిశీలనలో లేదు: సీఎం రేవంత్ రెడ్డి

భూపాలప‌ల్లి జిల్లా ఎక్క‌డికి పోదు రాష్ట్రంలో ఏ జిల్లానూ రద్దు చేయం కొత్త జిల్లాల ఏర్పాటు ఆలోచనే  లేదు జిల్లాల పునర్విభజనపై విష ప్రచారాలు నమ్మొద్దు ఒకవేళ చేయాల్సి వస్తే ప్రజామోదం, ప్రతిపక్షాల సలహాలు తీసుకుంటాం సింగరేణి మెడికల్ బోర్డు…

గ్రామాల్లో పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : జిల్లాలోని కొన్ని గ్రామాల పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లుగా అటవీ శాఖ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం రాజాపేట మండలం బసంతాపూర్…