Take a fresh look at your lifestyle.
Browsing Tag

Public Participation

ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతోనే జిల్లా అభివృద్ధి : ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

--- ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పథకాలు విజయవంతంగా అమలు --- ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా ముందంజ --- 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ముద్ర…

అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యంకావాలి .

మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సహకారంతో ప్రగతి పనులు... కౌన్సిలర్ కోలా ఉదయభాను ఆధ్వర్యంలో పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు గారికి ఆత్మీయ సన్మానం... ముద్ర,హుజుర్ నగర్ : అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పెరిక…

మారథాన్ తో ఆరోగ్య చైతన్యం, క్రీడాస్ఫూర్తి పెంపొందుతుంది… ఎమ్మెల్యే సంజయ్ కుమార్….

జగిత్యాలలో 5k మారథాన్... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: మారథాన్ తో ప్రజల్లో ఆరోగ్య చైతన్యం, క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తి పెంపొందుతుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో…

జనగణనలో అందరూ భాగస్వాములు కావాలి కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: జనగణన ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం కలెక్టర్ ప్రతిమా సింగ్ దంపతులు క్యాంపు కార్యాలయంలో డిజిటల్ జనగణన కార్యక్రమంలో తమ వివరాలను నమోదు చేసుకుని ఆదర్శంగా…

జన గణనకు ప్రతి ఒక్కరు సహకరించాలి… జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జన గణనకు ప్రతి ఒక్కరు సహకరించాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు. భారతదేశ జనాభా గణన – 2027లో భాగంగా గృహ జాబితా, గృహ గణన ప్రారంభ కార్యక్రమంలో భాగంగా జగిత్యాలలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్…

జనగణన దేశాభివృద్ధికి కీలకమైన ప్రక్రియ.. అవగాహన ర్యాలీని ప్రారంభించిన అదనపు కలెక్టర్

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో జనగణన – 2027 మరియు స్వీయ గణనకు సంబంధించి అవగాహన ర్యాలీని అదనపు కలెక్టర్ భాస్కరరావు ప్రారంభించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా అదనపు…

జనగణనపై ప్రజల్లో చైతన్యం

ప్రతి కుటుంబం వివరాలు నమోదు చేయాలి జనగణనపై ఘనంగా అవగాహన ర్యాలీ నిర్వహించిన అదనపు కలెక్టర్ అమరేందర్ ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జనగణనపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు శుక్రవారం పట్టణంలోని…

స్వీయ జనగణనలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం

జనగణన ప్రక్రియలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు అమరావతి, ఏప్రిల్ 16 :- రాష్ట్రంలో ఇవాల్టి నుంచి ప్రారంభమైన స్వీయ జనగణన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన వివరాలను ఆన్‌లైన్ పోర్టల్…

బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ కంభంపాటి సరితా చైతన్య…..

ముద్ర నడిగూడెం..... తెలంగాణ ప్రభుత్వం 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని బృందావనంలో గ్రామంలో గల ఎంపీపీఎస్ స్కూల్ ఆధ్వర్యంలో శుక్రవారం బడిబాట కార్యక్రమాన్ని సర్పంచ్ కంభంపాటి సరిత చైతన్య…

సంగారెడ్డిలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం రోజు హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా భక్తి శ్రద్ధలతో హనుమాన్ శోభాయాత్ర కొనసాగింది. శోభాయాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని…