Take a fresh look at your lifestyle.
Browsing Tag

Public Protest

గాంధీ సరోవర్‌ ప్రాజెక్టులో జోక్యం చేసుకోండిఆ ప్రాజెక్టుపై అభ్యంతరాలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాం…

ముద్ర, తెలంగాణ బ్యూరో : మూసీ నది ఒడ్డున తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న గాంధీ సరోవర్‌ ప్రాజెక్టు విషయంలో జోక్యం చేసుకోవాలని ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్‍కు మూసీ జన్ ఆందోళన్ లేఖ రాసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా…

గిరిజన బాలిక అనూష మృతిపై విచారణ జరపాలి -ప్రభుత్వానికి ప్రజా సంఘాల డిమాండ్

బాలల సంక్షేమ సమితి, బాలల పరిరక్షణ అధికారులకు వినతిపత్రం (ముద్ర, ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): గిరిజన బాలిక అనూష మృతి పై విచారణ జరపాలని ప్రజాసంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం వికారాబాద్ జిల్లా…

మహాత్ముడికి అవమానం విగ్రహానికి పేడకొట్టి, చెప్పు పెట్టిన దుండగులు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ పట్టణంలో జాతిపితకు అవమానం జరిగింది. రాందాస్ చౌరస్తాలో గల మహాత్మాగాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసేందుకు యత్నించారు. విగ్రహానికి పశువుల పేడకొట్టి, ఒక కన్ను ధ్వంసం చేసి తలపై చెప్పు పెట్టారు.…

నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తోన్న భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ పై చర్యలు చేపట్టాలని కోరుతూ…

🔸మూసీ నదిలోనే భారీ అంతస్తుల భవనాలను కడుతుంటే హైడ్రాకు కనబడటం లేదు. 🔸కుత్భుల్లాపూర్ లో పేదల ఇళ్లను కూల్చేశారు. 🔸ఖమ్మంలోని వెలుగుమట్లలో పేదల ఇళ్లను అక్రమంగా కూల్చేశారు. 🔸మూసీలో కూడా పేదవాళ్ల ఎంతో మంది ఇళ్లను కూల్చేశారు.…

మూసీ రివర్స్ ఫ్రంట్ పనులకు బ్రేక్ ?

మూసీ ఒడ్డున భారీగా చెట్ల నరికివేతను అడ్డుకోండి ఎన్‌హెచ్ఆర్‌సీని ఆశ్రయించిన న్యాయవాది రామారావు జాతీయ మానవ హక్కుల కమిషన్‍లో కేసు నమోదు ముద్ర, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు…

పేదల ఇండ్లు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా….

ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులందరికి న్యాయం చెయ్యాలి-సిపిఎం మండల కార్యదర్శి గుండు వెంకట నర్సు. మోత్కూర్ ముద్ర న్యూస్: భూదాన్ ఇండ్ల కూల్చివేత సందర్బంలో ఏలాంటి నోటీసులు ఇవ్వకుండా వారి సామానులు కూడ తీసుకోనివ్వకుండా నిరుపేదల ఇండ్లను కూల్చి…

ఇండ్లు కూల్చి.. గాంధీ విగ్రహం పెట్టొద్దు

సీఎం రేవంత్ కు గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ విజ్ఞప్తి ముద్ర, హైదరాబాద్ : హైదరాబాద్‌లో మూసీ నది ఒడ్డున తెలంగాణ సర్కార్ నిర్మించదలచిన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయవద్దని గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. గాంధీ…

రాష్ట్ర బడ్జెట్ లో విద్యకు 20శాతం నిధులు కేటాయించాలి-తల్లుల కమిటీ జిల్లా అధ్యక్షులు బిస్మిల్లా బేగం

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో విద్యకు 20% కేటాయించాలని మదర్స్ కమిటి, బాలల హక్కుల పరిరక్షణ వేదిక నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక బాలల హక్కుల పరిరక్షణ వేదిక కార్యాలయం వికారాబాద్ లో నిర్వహించిన…

రెండు నెలల రజక పసిపాపను హత్య చేసిన అగ్రకులాల పెత్తందారులను కఠినంగా శిక్షించాలి..కార్యదర్శి…

గ్రామ సర్పంచును వెంటనే అరెస్టు చేయాలి.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులు సస్పెండ్ చేయాలి : రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి వడ్డెబోయిన వెంకటేష్ ముద్ర ప్రతినిధి, భువనగిరి : రెండు నెలల రజక పసిపాపను హత్య చేసిన…

సచివాలయాన్ని ముట్టడిస్తాం-ప్రజాభవన్ ముట్టడిలో కవిత

  ఎన్నికల మెనిఫెస్టో హామీలు వెంటనే అమలు చేయాలి వాటికి సరిపడ బడ్జెట్ కేటాయించాలి ప్రజాభవన్ ముట్టడిలో కవిత ముద్ర, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల మెనిఫెస్టోలో పొందుపర్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని జాగృతి అధ్యక్షురాలు…