Take a fresh look at your lifestyle.
Browsing Tag

Public Protest

రైల్వే కట్ట నిర్వాసితులకు ఎకరానికి కోటి యాభై లక్షలు నష్టపరిహారం చెల్లించాలి : సిపిఎం రాష్ట్ర కమిటీ…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : నడికుడి నుండి బీబీనగర్ వరకు రెండవ లైన్ రైల్వే కట్ట (ట్రాక్) నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు బహిరంగ మార్కెట్ రేటు ప్రకారం కోటి యాభై లక్షల రూపాయలు (1.50) నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం రాష్ట్ర…

గ్రామ సభలో గందరగోళం -సర్పంచ్ భర్త ఏకపక్ష దూరంతో వ్యవహరిస్తున్నారని గ్రామస్తుల ఆందోళన.

-ముద్ర మోత్కూర్: మండలంలోని దాచారం గ్రామంలో గురువారం ఉదయం నిర్వహించిన గ్రామసభలో గందరగోళం నెలకొంది. గ్రామ యువత సర్పంచ్ కర్నె జ్యోతి వీరేశము ను వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై నిలదీశారు. నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లలో నాణ్యత లోపం ఏర్పడిందని…

* గ్రామస్తుల దాహార్తిని తీర్చే మంచినీటి బోరులను కాపాడండి! జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన…

ముద్ర, తుంగతుర్తి... తుంగతుర్తి మండలం  వెంపటి గ్రామానికి గత కొన్ని దశాబ్దాల నుండి తాగునీటిని అందిస్తున్న మంచినీటి బోరులను రోడ్డు విస్తరణ పేరుతో తొలగించవద్దని సర్పంచ్ మరియు గ్రామ పాలకవర్గం జిల్లా కలెక్టర్ కు సోమవారం వినతిపత్రం…

రైల్వే లైన్ పనుల్లో అనాలోచిత నిర్ణయం – మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ పట్టణం మధ్య లోంచి వెళుతున్న రైల్వే లైన్ పనుల్లో అధికారులు అనాలోచిత నిర్ణయం వల్ల పలువురు ఇళ్ళు కోల్పోతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. శనివారం రైల్వే లైన్ పనుల్లో ఇళ్ళు కోల్పోతున్న వారిని ఆయన కలిసి…

బాలునిపై కుక్కల దాడి..బాలుని కన్ను గుడ్డు ఊడిపడింది

 ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా  భువనగిరిలోని తారకరామ నగర్ లో హృదయ విధారక ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ప్రియాంష్ అనే 3 సంవత్సరాల బాలునిపై  కుక్కల దాడి చేయగా కన్ను గుడ్డు ఊడిపడింది. గాయలతో అల్లాడుతున్న…

సంక్షేమ రంగాలకు నిధుల కోతపై నిరసన

ముద్ర ప్రతినిధి, మెదక్: రాష్ట్ర బడ్జెట్లో సంక్షేమ రంగాలకు నిధుల కోతకు నిరసనగా మెదక్ పట్టణంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శనివారం నిరసన తెలిపారు. ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన…

ఉపాధి కూలీల బకాయి వేతనాలు చెల్లించాలి 24న కలెక్టరేట్ ముందు ధర్నా సి.పి.ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు…

ముద్ర ప్రతినిధి, మెదక్: ఉపాధి కూలీల బకాయి వేతనాలు చెల్లించాలని, ఫోటో తీసే పద్ధతిలో మార్పు చేయాలని సి.పి.ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆడివయ్య డిమాండ్ చేశారు. భూ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న రోడ్లు, మైనర్ ఇరిగేషన్ పనులకు నిధులు…

ఎన్ పి ఆర్ డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ పత్రాల దగ్ధం…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలోశనివారం వినాయక చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో వికలాంగుల సంక్షేమనికి నిధుల కేటాయింపులో నిర్లక్ష్యంపై రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్…

హిందూ స్మశాన వాటిక సమస్య పరిష్కరించండి -సీఎం రేవంత్ రెడ్డి కి వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే మర్రి…

 ముద్ర మల్కాజిగిరి : మచ్చ బొల్లారం హిందూ స్మశానవాటికలో జరుగుతున్న చెత్త డంపింగ్‌కు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు చేస్తున్న నిరసనను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  దృష్టికి తీసుకు వచ్చి అనంతరం ఒక వినతి పత్రాన్ని…

పెట్టుబడి వ్యవస్థను ఎదిరించడానికి మార్క్సిజమే పరిష్కారం సి.పి.ఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు…

ముద్ర ప్రతినిధి, మెదక్: పెట్టుబడి దారి వ్యవస్థను ఎదిరించడానికి మార్క్సిజమే పరిష్కారమని సి.పి.ఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. శనివారం మెదక్ లోని కేవల్ కిషన్ భవన్లో మార్క్స్ వర్ధంతి సభలో ముఖ్య అతిధిగా హాజరై…