Take a fresh look at your lifestyle.
Browsing Tag

Public Transport

బస్సు సర్వీసులను సద్వినియోగం చేసుకోండి ఎమ్మెల్యే అనిల్ జాదవ్

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల ప్రజల సౌకర్యార్థం నూతనంగా ప్రారంభించిన ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఆదివారం ఆయన నిర్మల్ నుండి నేరడిగొండ,…

హైద‌రాబాద్ మెట్రో ఫేజ్-IIకు ఆమోదం తెల‌పండి-కేంద్ర మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌కు సీఎం రేవంత్…

ప్రాజెక్టులో కేంద్ర ప్ర‌భుత్వం భాగ‌స్వామిగా ఉండాలి ఎయిర్‌పోర్ట్‌-ఫ్యూచ‌ర్ సిటీ కారిడార్‌ను ఫేజ్‌-III కింద చేప‌ట్టండి ముద్ర, తెలంగాణ బ్యూరో : హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-IIకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి…

ఆర్టీసీ సమ్మెను విరమింపజేయాలి -బిజెపి పట్టణ మాజీ అధ్యక్షులు పోచం సోమయ్య.

ముద్ర, మోత్కూర్: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చి సమ్మెను విరమింపజేయాలని కోరుతూ బిజెపి పట్టణ మాజీ అధ్యక్షులు పోచం సోమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ…

ఆర్టీసీ సమ్మెతో ప్రజల ఇక్కట్లు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగటంతో జిల్లా వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించి పోయింది. ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. తమ సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ సిబ్బంది…

ఆర్టీసీ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. మంత్రి పొన్నం చొరవ

– నాలుగు వారాల్లో నివేదికకు అధికారుల కమిటీ జి.ఓ.ఎం.ఎస్. నెం.66తో TGRTC ఉద్యోగుల అంశాల పరిశీలనకు కమిటీ ఏర్పాటు సేవా నిబంధనలు, వేతనాలు సహా అన్ని సమస్యలపై సమగ్ర అధ్యయనం నాలుగు వారాల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్న కమిటీ సమ్మెలు…

జేఎన్టీయూ – మూసాపేట్ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్: క్షేత్రస్థాయిలో సీపీ పరిశీలన

ముద్ర కూకట్‌పల్లి : నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించేందుకు సైబరాబాద్ పోలీస్ విభాగం నడుం బిగించింది. మంగళవారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి, ట్రాఫిక్ డీసీపీ హర్షవర్ధన, ఏసీపీలతో కలిసి జేఎన్టీయూ జంక్షన్…

రామాయంపేటలో ఎక్స్‌ప్రెస్ డిపో ఎమ్మెల్యే రోహిత్

 ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ ఆర్టీసి డిపోను మోడల్ గా మార్చడంతో పాటు రామాయంపేట డిపోను ఎక్స్‌ప్రెస్ డిపోగా అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. గురువారం మెదక్ డిపోను పరిశీలించి ప్లాట్‌ఫారమ్‌ల విస్తరణ,…

సచివాలయంలో రహదారులు & భవనాలు, రవాణాశాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష

అమరావతి: రాష్ట్రంలో రహదారుల నిర్వహణ, ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో రహదారులు & భవనాలు, రవాణాశాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో…

ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలకు ‘షేరింగ్’ తోనే చెక్: మాదాపూర్ పోలీసుల సర్వేలో ఆసక్తికర…

ముద్ర, శేరిలింగంపల్లి : ఐటీ హబ్ పరిధిలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని అరికట్టే వ్యూహంలో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ ఆదేశాల మేరకు మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక క్షేత్రస్థాయి సర్వే…

ప్ర‌యాణికుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవ‌లు స్వీయ ఆదాయ వ‌న‌రులు పెంచుకోవాలి సీఎం రేవంత్…

ముద్ర, తెలంగాణ బ్యూరో : హైద‌రాబాద్ కోర్ అర్బ‌న్ ఏరియాలో ప్ర‌యాణికుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎంఎంటీఎస్ స‌ర్వీసులు ఉండాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎంఎంటీఎస్‌లో ఏటికేడు ప్ర‌యాణికుల త‌గ్గుముఖంపై ముఖ్య‌మంత్రి ఆరా తీశారు.…