Take a fresh look at your lifestyle.
Browsing Tag

Public Welfare

పార్థివ దేహాన్ని మెడికల్ కళాశాలకు అందజేత

ప్రజా ఆలోచన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పల గోపాలరావు ఇకలేరు బ్రాహ్మణ కోడూరు లో జన్మించి మిర్యాలగూడలో మొదటి రైస్ మిల్ ప్రారంభించారు ప్రజా ఆలోచన వేదిక స్థాపించి అసమానతులను అవమానాలను రూపుమాపారు బడుగు బలహీన వర్గాల కోసం…

జిల్లా అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం: కలెక్టర్ తేజస్ నంద్‌లాల్‌ పవార్

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి జిల్లా సమగ్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం క్షేత్రస్థాయి అధికారులు సమష్టి ఆలోచనలతో, కలిసికట్టుగా పని చేస్తూ జిల్లాను ముందంజలో నిలపాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌ లాల్‌ పవార్…

సీఎం రిలీఫ్ ఫండ్ పేదల పాలిట వరం…జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్… లబ్దిదారులకు చెక్కుల…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: సీఎం రిలీఫ్ ఫండ్ పేదల పాలిట వరమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణ, మండలానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.80వేల విలువగల చెక్కులను లబ్ధిదారులకు…

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి ప్రజల సమస్యల పరిష్కారమే వేదికగా సాగుతున్న ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో…

ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా…

తిమ్మాజిపేటలో నూతన ఎంపీడీవో కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, తిమ్మాజిపేట తిమ్మాజిపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎంపీడీవో కార్యాలయాన్ని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన…

ప్రజల శ్రేయస్సును కోరే నాయకుడిపై కేసు పెట్టించడం దుర్మార్గం .వీరారెడ్డి పల్లి గ్రామ సర్పంచ్…

ముద్ర, తాండూర్ ప్రతినిధి: తాండూర్ శాసనసభ్యులుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రజల శ్రేయస్సును కోరే నాయకుడు గా తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముందుకు వెళ్తున్నాడని వీరా రెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ పురుషోత్తం రెడ్డి గుర్తు చేశారు. గత…

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు పరిశీలించిన మంత్రి అడ్లూరి..

ముద్ర న్యూస్, ధర్మపురి: ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు…

ఇందిరమ్మ ఇండ్లు త్వరతగతిన పూర్తి చేయాలి

మహదేవపూర్, ముద్ర: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగం పెంచేలా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. కొన్ని చోట్ల లబ్ధిదారులు మంజూరు పత్రాలు అందుకుని ఇంటి నిర్మాణాలకు పునాది వేసిన వారికి అవగాహన కల్పించి…

ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లుల విడుదలకు చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: కశిరెడ్డి నారాయణ రెడ్డి ఈరోజు హౌసింగ్ మరియు రెవెన్యూ శాఖల మంత్రుల అధ్యక్షతన నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులపై సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పెండింగ్‌లో…