Take a fresh look at your lifestyle.
Browsing Tag

Religious Ceremony

శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి తిరుప్పావడ సేవ

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి గురువారం తిరుప్పావడ సేవ నిర్వహించారు. సకల ప్రాణికోటికి ఆహార కొరత లేకుండా ఉండడం కోసం స్వామివారికి జరిపే అన్నకూటోత్సవాన్నే తిరుప్పావడ…

అమావాస్యని పురస్కరించుకొని సకల దోష నివారణార్థం స్వర్ణగిరిలో శ్రీ సుదర్శన నారసింహ హవనం జల నారాయణ…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : సకల దోష నివారణార్థం అమావాస్యని పురస్కరించుకొని స్వర్ణగిరి క్షేత్రంలో శనివారం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనం నిర్వహించారు. ఆలయంలో శ్రీస్వామి వారికి ప్రాతఃకాలంలో సుప్రభాత సేవను విశేషంగా…

శ్రీ కంఠ మహేశ్వర స్వామి సూరమాంబ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : భువనగిరి మండలం చందుపట్ల గ్రామంలో గౌడ కులస్థుల ఆరాధ్య దైవ్యం శ్రీ శ్రీ శ్రీ కంఠమహేశ్వర స్వామి సురమాబ దేవి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమ మహోత్సవంలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పాల్గొని…

గుండ్లపోచంపల్లిలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ శిఖర ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్

గుండ్లపోచంపల్లి లో శ్రీ రాజరాజేశ్వర స్వామి, శివ పంచాయత, శ్రీ సీతారామచంద్ర స్వామి, నవగ్రహ, ధ్వజస్తంభ శిఖర సిర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు. ఈ సందర్భంగా ఆయన వేదపండితుల…

పాలెం వెంకన్న దేవాలయంలో నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ పూజలు…

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: బిజినపల్లి మండల పరిధిలోని పాలెం గ్రామంలో గల శ్రీ అలెర్మెల్ మంగ సమేత వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం నాడు నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) జీ.వి.శ్యాంప్రసాద్…

వైభవంగా శ్రీస్వామివారికి లక్ష పుష్పార్చన

ముద్ర, యాదగిరిగుట్ట : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో సోమవారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని స్వామి అమ్మవార్లకు నిత్య పూజల అనంతరం ఆలయ అర్చకులు వైభవంగా లక్ష పుష్పార్చన నిర్వహించారు. స్వామి…

గుట్టలో శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉంజల్ సేవ… స్వామివారి నిత్య రాబడి రూ.11.45 లక్షలు

ముద్ర, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో ఆండాళ్ అమ్మవారికి ఉంజల్ సేవ ఆలయ అర్చకులు నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ఉదయం అభిషేకం సాయంత్రం అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించి ఉంజల్ సేవ వైభవంగా…

బాసర లో సిఎం మనవనికి అక్షరాభ్యాసం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులకు సి ఎం రేవంత్ రెడ్డి సోమవారం శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా బాసరకు చేరుకున్న సీఎం దంపతులు, కూతురు, అల్లుడు, మనవడికి ఆలయ అధికారులు…

వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి గరుడ సేవ

కోరుట్ల, ముద్ర; కోరుట్ల పట్టణంలోని జవహర్ రోడ్ లో గల అతి పురాతనమైన శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకొని గరుడసేవ కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు బీర్నంది నరసింహచారి వైదిక నిర్వహణలో ఘనంగా…

బిఎన్ తిమ్మాపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం…..

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి మండలంలోని బిఎన్ తిమ్మాపురం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి మాజీ ఎంపిటిసి, బీసీ సంఘం మండల అధ్యక్షుడు జిన్నా మల్లేష్…