Take a fresh look at your lifestyle.
Browsing Tag

Revanth Reddy Government

కరీంనగర్‌లో జ్యువెలరీ షాపులో దోపిడీ ఘటనపై కాంగ్రెస్ నేతల పరామర్శ

ముద్ర , కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని పి.ఎం.జే జ్యువెలరీ షాపులో జరిగిన దోపిడీ ఘటనపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డా. మేడిపల్లి…

కెసిఆర్ బయటకు వస్తాడనే రైతు బంధు వేశారు…

- సిద్దిపేట రూరల్ మండలం బుస్సా పూర్ గ్రామం లో బీరప్ప ఉత్సవాల్లో పాల్గొన్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : సిద్దిపేట రూరల్ మండలం బుస్సా పూర్ గ్రామం లో జరుగుతున్న బీరప్ప ఉత్సవాల్లో ఎమ్మెల్యే హరీష్…

రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది -మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే మనోహర్…

ముద్ర, తాండూర్: కాంగ్రెస్ పాలనలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఎస్ వి ఆర్ గార్డెన్స్ లోప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక (99…

రైతుకు ఎటువంటి ఇబ్బంది కలుగనియ్యం- బొమ్మకల్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సుడా చైర్మన్…

ముద్ర ప్రతినిధి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతును అన్నివిధాలా ఆదుకుంటుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన…

రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలి

చిగురు మామిడి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు రాకుండా ఎమ్మార్వో,ఎంపీడీఓ, ఏఈవో,లు నిరబతర పర్యవేక్షణ చేయాలి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు మండలంలో తాగునీటి సరఫరా లో…

ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే కేసీఆర్ డిస్మిస్ చేస్తా అన్నారు..జగిత్యాల మార్కెట్ కమిటీ చైర్మన్…

నేడు ఆర్టీసీ సమ్మెను పరిష్కారించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.. మూడు రోజుల్లోనే సమ్మెకు ముగింపు పలికాం.. పల్లెల్లో ప్రగతి రథ చక్రాలు కదిలేలా చర్యలు తీసుకున్నాం.. త్వరలో జగిత్యాల జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..…

సొంతింటి కల నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి జూపల్లి

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ రంగాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ పేదల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు. శనివారం…

పల్లె ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ…

అంబారిపేట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం.... ముద్ర, కోరుట్ల; జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని అంబారిపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్…

నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి: ప్రభుత్వంపై కవిత ఆరోపణలు

ముద్ర, తెలంగాణ బ్యూరో: నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మరణంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిరంకుశ విధానాల కారణంగానే శంకర్ గౌడ్ బలయ్యారని ఆమె…

ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతు భరోసా విడుదల.. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి.…

పెగడపల్లి: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అడ్డగోలుగా చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికరంగా ఉన్న రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈనెల 20వ తేదీన రైతు భరోసా నిధులు విడుదల…