Take a fresh look at your lifestyle.
Browsing Tag

Revanth Reddy Government

మహిళలకు మరింత శక్తినిచ్చిన పథకం మహాలక్ష్మి..జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా 

మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోంది.. ఉచిత ఆర్టీసీ ప్రయాణం ఒక వరం.. గ్రామ గ్రామానా విస్తృతంగా పథకంపై అవగాహన కల్పించాలి.. జిల్లాలో సక్సెస్ ఫుల్ గా పథకం సద్వినియోగం మహిళలు అన్ని రంగాల్లో ఆర్థిక అభివృద్ధి సాధించాలి..…

మంత్రి చొరవతో నిలిచిపోయిన ప్రాజెక్టులకు నూతన జీవం

మంత్రి అడ్లూరి చోరవతో విడుదలైన సబ్సిడీ నిధులు..* సీఎంస్టీఈఐ పథకానికి నిధులు విడుదల చేసిన సర్కార్..* *మంత్రి అడ్లూరిని సన్మానించిన CMSTEI లబ్ధిదారులు.. ముద్ర, కరీంనగర్ : గిరిజన యువ పారిశ్రామికవేత్తలకు ఆర్థిక చేయూత అందించేందుకు…

న్యాయవాదులకు రక్షణ చట్టం కవచం లాంటిది వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్ కుమార్

ముద్ర, వనపర్తి : న్యాయవాదులకు రక్షణ చట్టం కవచం లాంటిదని వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు డి.కిరణ్ కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయవాదుల సంఘ భవనం లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు, న్యాయవాదుల రక్షణ…

ఆశా కార్యకర్తల సమస్యలను  పరిష్కరించాలని కోరుతూ నిరసన

ముద్ర, తుంగతుర్తి.... ఆశా కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉచిత వైద్యం, నెలకు 18 వేల జీతం ప్రభుత్వం ప్రకటించాలని కోరుతూ మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలో ఆశా వర్కర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా…

జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి : ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేముల…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు, లావుడియ రాజు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక సుందరయ్య భవనంలో భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ…

కూకట్‌పల్లిలో కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు: బండి రమేష్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న మహిళలు

ముద్ర కూకట్‌పల్లి : ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కూకట్‌పల్లి నియోజకవర్గంలో వందలాది మంది మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. టి పి సి సి ఉపాధ్యక్షులు,…

కల్తీ లేని ఉత్తర తెలంగాణను నిర్మించాలి-అసెంబ్లీలో మీడియాతో ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్…

ప్రభుత్వ పథకాలకు ఇందిరా గాంధీ పేరు పెట్టి అవమానిం పవద్దు కౌలుదారులు వచ్చి కాంగ్రెస్‌ను నాశనం చేస్తున్నారు ముద్ర, తెలంగాణ బ్యూరో : కల్తీ లేని ఉత్తర తెలంగాణను నిర్మించాలని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్…

రాష్ట్రానికి రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులు దావోస్ పర్యటనపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు

ముద్ర, తెలంగాణ బ్యూరో : దావోస్ పర్యటనల ద్వారా తెలంగాణకు రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. 2024, 2025 దావోస్ పర్యటనల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా…

మధ్యాహ్న భోజనంలో చేపల కూర ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు అందజేత అసెంబ్లీలో మంత్రి వాకిటి శ్రీహరి…

ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఇప్పటికే సన్నబియ్యంతో నాణ్యమైన పౌష్ఠికాహారం అందిస్తుండగా.. ఇక నుంచి చేపలు కూడా అందించనున్నట్లు మంత్రి…

వైద్యరంగం బలోపేతం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు 9.45 లక్షల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. గురువారం…