Take a fresh look at your lifestyle.
Browsing Tag

Rural Development

సంక్షేమ పథకాల కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలి-దొరేపల్లి గ్రామ సభలో కలెక్టర్ ప్రతీక్ జైన్

చిన్న పిల్లాడి నుంచి వృద్ధుల వరకు ప్రభుత్వం తరపున అన్ని సేవలు ముద్ర, నారాయణపేట: సంక్షేమ పథకాల కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. మద్దూరు మండలం దూరేపల్లి గ్రామ సభలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై…

తెలకపల్లి మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో PACS ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ కూచ్చుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా…

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికతో గ్రామాభివృద్ధికి కొత్త దిశ: కలెక్టర్ బాదావత్ సంతోష్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధికి “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం దోహదపడుతుందని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల…

అభివృద్ధి పనులకు ఎంఎల్ఏ ఏలేటి శంకుస్థాపనలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ నియోజకవర్గం సారంగాపూర్, కౌట్ల ల్లో పలు అభివృద్ధి పనులకు ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. కౌట్ల (బి) లో రూ.1.60 లక్షల నిధులతో చేపట్టే పనుల్లోభాగంగా గ్రామంలో రూ.30 లక్షలతో…

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. గురువారం భువనగిరి పట్టణంలోని 31వ వార్డులో…

సమస్యల పరిష్కారమే గ్రామ సభల లక్ష్యం -కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: గ్రామ సమస్యల పరిష్కారమే గ్రామ సభల లక్ష్యమని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ గ్రామీణ మండలం వెంగ్వాపేట్ లో నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఉన్నతికి ఎన్నో…

అల్మాయిపేట గ్రామసభలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొననున్నరు – బాధితురాలికి సీఎంఆర్ఎఫ్ చెక్కు…

నేడు అల్మాయిపేట గ్రామసభలో పాల్గొననున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ నేడు సంగారెడ్డి జిల్లా,అందొల్ నియోజకవర్గ పరిధిలో అల్మాయిపేట గ్రామంలో నిర్వహించనున్న “ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా,నిర్వహిస్తున్న…

విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడంపై ప్రత్యేక దృష్టి:పాఠశాల, అంగన్వాడి కేంద్రాలపై…

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: జిల్లాలో విద్యా మరియు శిశు సంక్షేమ సేవల అమలు పరిశీలనలో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం కొండాపూర్ మండలం గుంతపల్లి గ్రామాన్ని ఆకస్మికంగా సందర్శించారు.గ్రామంలోని ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి…

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభలను విజయవంతం చేయండి: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా,వచ్చే నెల ఏప్రిల్ 2వ తేదీ నుండి జిల్లాలో నిర్వహించనున్న గ్రామసభలకు అన్ని ఏర్పాట్లు…

ఇళ్లలో ఇంకుడు గుంతలు తప్పనిసరి – జిల్లా భూగర్భజల అధికారి దివ్య జ్యోతి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో భూగర్భ జలాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని తమ ఇళ్లలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా భూగర్భ జల అధికారి డి. దివ్య జ్యోతి తెలిపారు.…