Take a fresh look at your lifestyle.
Browsing Tag

social-justice

తండాలు, గూడేలకు మహార్ధశ తెస్తాం-సంత్ శ్రీ సేవాలాల్ జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి

రోడ్లు, పాఠశాలలు, పంచాయతీ భవనం, తాగునీరు, కరెంట్ ఇస్తాం నల్లమల్లలో సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ పుణ్యక్షేత్రం గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మాణం సంత్ శ్రీ సేవాలాల్ జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముద్ర, తెలంగాణ…

కామ్రేడ్ గుమ్మడి నర్సయ్యకు గౌరవ డాక్టరేట్

నిస్వార్థ ప్రజా ప్రతినిధి ప్రజా పోరాటాల యోధుడు పీడిత ప్రజల ప్రియతమ నాయకుడు నేటికీ ఉద్యమమే ఊపిరిగా బ్రతుకుతున్న ప్రజలే ప్రాణంగా, అభివృద్ధి ధ్యేయంగా పోరాడుతున్న ఇల్లెందు నియోజక వర్గానికి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన…

రేవంత్ రెడ్డి నేతృత్వానికి జాతీయ నాయకత్వం ప్రశంసలు: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం

తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారికి పార్టీ జాతీయ నాయకత్వం నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. పార్టీ జాతీయ నాయకులతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన నేతలు…

కర్ల రాజేష్ మృతి కేసులో న్యాయం కోసం ఉద్యమం కొనసాగుతుంది: ఎమ్మెస్పీ నేత వంగూరి ఆనందరావు

కర్ల రాజేష్ మృతికి కారకుడైన ఎస్సై సురేష్ రెడ్డి సస్పెండ్ అయ్యేంతవరకు పోరాటం ఆగదు, వంగూరి ఆనందరావు మాదిగ ఎమ్మెస్పీ జాతీయ నాయకులు చిలుకూరు మండల ఇంచార్జ్, చిలుకూరు, ముద్ర : కర్ల రాజేష్ మృతికి ప్రధాన కారకుడైన చిలుకూరి ఎస్సై సురేష్ రెడ్డి…

నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలకే పెద్దపీట.. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి 2026–27 బడ్జెట్‌లో భారీ…

నాణ్యమైన విద్యా.. మౌలిక సాదుపాయాల కల్పన.. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి బడ్జెట్లోపెద్ద పీటా ఎస్సీ, ఎస్టీ వర్గాలను విద్య ద్వార ఉన్నత శిఖరాలకు తీసుకుపోవడం ముఖ్యమంత్రి గారి లక్ష్యం బడ్జెట్ లో విదేశీ విద్యా అవకాశాలు పెంపుకు చర్యలు..…

స్పీకర్ సహకారంతో ఇళ్ల స్థలాలను ఇప్పిస్తాం -కాంగ్రెస్ అభ్యర్థి మల్లేష్

ముద్ర వికారాబాద్ జిల్లా ప్రతినిధి: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో 25వ వార్డులో నివసిస్తున్న దళిత వర్గానికి చెందిన వారికి ఇళ్లస్థలాలు ఇప్పించేలా కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టీ మల్లేష్ పేర్కొన్నారు. గత కొన్ని…

30 ఏళ్లుగా గూడు కరువు -25వ వార్డులో దళిత కులానికి దక్కని ఇంటి స్థలాలు

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని 25వ వార్డులో నివసిస్తున్న దళితులకు ఇంటి స్థలం లేక గుడిసెల్లో జీవనం కొనసాగిస్తున్నారు. వర్షాకాలంలో వారి జీవనం వర్ణనాతీతం. ఎన్నికలు వచ్చినప్పుడు నేతలు వస్తున్నారు ఓట్ల ఆశకు…

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసిన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

బీసీల కుల గణనపై కేంద్రం కొత్త మోసానికి తెరతీసింది కేంద్రం మోసంపై జాగృతి యుద్ధ భేరి మోగించబోతున్నది ఈనెల 29న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం కేంద్రం చేయబోతున్న మోసం, అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తాం తెలంగాణ జాగృతి…

ఎంబీసీ జాబితాలో మరో 14 కులాలు చేర్చాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయం

ఇప్పటికే జాబితాలో 36 కులాలు త్వరలోనే కేంద్రానికి బీసీ కమిషన్ సిఫార్సుల నివేదిక 11లక్షల మందికి చేకూరనున్న ‘సీడ్’లబ్ది రాష్ట్ర సర్కార్ నిర్ణయం ముద్ర, తెలంగాణ బ్యూరో : ఏళ్ల నుంచి ఆదరణకు నోచుకోని సంచార జాతులకు గుర్తింపు ఇవ్వాలని తెలంగాణ…

లింగ వివక్షతకు తావు ఇవ్వొద్ద.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. సామ్ కోషీ

సమజాంలో సమానత్వంను ప్రోత్సహించాలి. బాలిక విద్య అవసరం సమాజ మార్పులో మహిళా పాత్ర కీలకం. బాలికలను శక్తివంతులుగా తీర్చిదిద్దాలి. ముద్ర, తెలంగాణ బ్యూరో : బాలికలను శక్తివంతులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం అన్ని వ్యవస్ధలపై ఉందని హైకోర్టు…