Take a fresh look at your lifestyle.
Browsing Tag

Spiritual News

శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి తిరుప్పావడ సేవ

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి గురువారం తిరుప్పావడ సేవ నిర్వహించారు. సకల ప్రాణికోటికి ఆహార కొరత లేకుండా ఉండడం కోసం స్వామివారికి జరిపే అన్నకూటోత్సవాన్నే తిరుప్పావడ…

శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నవ కలుశ పంచామృతాభిషేకం

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ఏకాదశిని పురస్కరించుకొని స్వర్ణ గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతఃకాలంలో అర్చక స్వాములు నవ కలుశ పంచామృత అభిషేకాన్ని నిర్వహించారు. ఒక వంద ఎనిమిది బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో,శ్రీ స్వామివారికి…

యాదాద్రిశుడికి నిత్య పూజలు. స్వామివారి నిత్య రాబడి. రూ.12.82 లక్షలు.

ముద్ర, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య క్షేత్రంలో ఆలయ అర్చకులు నిత్య ఆరాధనలు నిర్వహించారు. గురువారం స్వామివారి దర్శనానికి కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని…

శ్రవణ నక్షత్ర కళ్యాణం ఘనంగా నిర్వహించారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం గోవింద క్షేత్రం, హౌసింగ్…

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: ఈ రోజు స్వామివారి శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని, గోవింద క్షేత్రంలోని లక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మాస కళ్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ…

గుట్టలో శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉంజల్ సేవ… స్వామివారి నిత్య రాబడి రూ.11.45 లక్షలు

ముద్ర, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో ఆండాళ్ అమ్మవారికి ఉంజల్ సేవ ఆలయ అర్చకులు నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ఉదయం అభిషేకం సాయంత్రం అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించి ఉంజల్ సేవ వైభవంగా…

తాడుబందు శ్రీ వీరాంజనేయ స్వామి కి ప్రత్యేక పూజలు 

 ముద్ర : మల్కాజిగిరి హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని  తాడుబందు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా మల్కాజ్‌గిరి శాసనసభ్యులు  మర్రి రాజశేఖర్ రెడ్డి , వారి సతీమణి  మర్రి…

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర గవర్నర్‌

ముద్ర, తిరుమల : తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం కుటుంబ సమేతంగా ఆలయం మహద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన ప్రతాప్ శుక్లా, ఆయన…

ఆదర్శం శ్రీరాముని జీవితం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. ముద్ర, ధర్మపురి: శ్రీరాముని జీవితం ఆదర్శమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్…

జగన్మోహిని అలంకారంలో యాదగిరీషుడు..

ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదగిరీషుడు జగన్మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించ బడుచున్నవి. బ్రహ్మోత్సవములలో భాగంగా మంగళవారం ఉదయం శ్రీ స్వామివారి ఆలయంలో…

స్వర్ణగిరిలో వైభవంగా బ్రహ్మోత్సవాలు.. ఘనంగా అష్టోత్తర శతకలశాభిషేకం, చక్రస్నానం

ముద్ర ప్రతినిధి, భువనగిరి : స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదవ రోజు మంగళవారం ఆలయ ప్రాంగణంలో వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం స్వామి వారికి అత్యంత భక్తిశ్రద్ధలతో 'అష్టోత్తర శతకలశాభిషేకం'…