Take a fresh look at your lifestyle.
Browsing Tag

SSC Exams

సజావుగా కొనసాగుతున్న పదో తరగతి మూల్యాంకనం

ఇప్పటివరకు 99,675 జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి: డీఈఓ రమేష్ కుమార్ ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం సజావుగా, పారదర్శకంగా కొనసాగుతోందని జిల్లా విద్యాశాఖ…

పదవ తరగతి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ముద్ర,జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: జిల్లాలో పదవ తరగతి పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని విశ్వభారతి టెక్నో పాఠశాలలో జరుగుతున్న పదవ…

​సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ

ముద్ర కూకట్‌పల్లి : తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి నిలువుటద్దం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని శేరిలింగంపల్లి శాసనసభ్యులు, పి.ఎ.సి చైర్మన్ అరేకపూడి గాంధీ కొనియాడారు. బహుజన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని పురస్కరించుకుని, ఆల్విన్…

పదవ తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించాలి –జిల్లా కలెక్టర్ దీపక్ తివారి. 

 ముద్ర,వికారాబాద్ జిల్లా ప్రతినిధి : పదవ తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అధికారులకు సూచించారు. శనివారం పదవ తరగతి పరీక్షల సందర్భంగా జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలోని…

పదవ తరగతి పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లకు అనుమతి లేదు:జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: జిల్లాలో కొనసాగుతున్న పదవ తరగతి పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య స్పష్టం చేశారు.నిబంధనలు కచ్చితంగా పాటించాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాలో…

ఎస్‌.ఎస్‌.సి పరీక్షలపై కట్టుదిట్టమైన నిబంధనలు – నో ఫోన్ నిబంధన తప్పనిసరి అదనపు కలెక్టర్ అమరేందర్…

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ : జిల్లాలో నిర్వహించబడనున్న ఎస్‌.ఎస్‌.సి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై రెవిన్యూ అదనపు కలెక్టర్ అమరేందర్ కీలక సూచనలు జారీ చేశారు. శుక్రవారం జూమ్ మీటింగ్ ద్వారా జిల్లాలోని పదో తరగతి పరీక్షా…

సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య -కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను పొందవచ్చని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు.నిర్మల్ గ్రామీణ మండలం రత్నాపూర్ కాండ్లి జడ్పి సెకండరీ పాఠశాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సందర్శించారు.…

పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ 

ముద్ర, తుర్కపల్లి : జిల్లాలో పదవతరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా  నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. బుధవారం తుర్కపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో పదవ తరగతి  పరీక్షా…

తండ్రి మరణం… కన్నీటితో పది పరీక్ష రాసిన కొడుకు

ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి: జోగుళాంబ గద్వాల జిల్లాలో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. కేటిదొడ్డి మండలం విశ్వబ్రహ్మణ మండలాధ్యక్షులు,‌ గంగన్ పల్లి గ్రామానికి చెందిన సదానందం అచారి(44) మంగళవారం సాయంత్రం గద్వాలలో జరిగిన…

పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి -జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

ముద్ర, వనపర్తి: జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎస్సెస్సీ…