Take a fresh look at your lifestyle.
Browsing Tag

swachh bharat

మున్సిపాలిటీలలో కాంట్రాక్టర్లు క్వాలిటీ తో పాటుగా కార్మికుల రక్షణ చర్యలు చేపట్టాలి  –…

ముద్ర హైదరాబాద్ : రాబోయే ఐదారేళ్ళలో  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నగరాభివృద్ధి కింద  వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ లో  వందల కోట్లతో ప్రజల సౌకర్యం కోసం అనేక సివిల్ వర్క్స్  చేసే అవకాశం ఉందని, అమృత్, స్వచ్ఛ భారత్ మిషన్, అర్బన్…

పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి -కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక

ముద్ర, నారాయణపేట: పారిశుద్ధ్యం, తాగునీటికి అధిక ప్రాధాన్యత ఇచ్చి పుర వార్డులను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో భాగంగా బుధవారం ఉదయం మున్సిపాలిటీ లోని 6 వ…

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే కఠిన చర్యలు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు….

ముద్ర, కోరుట్ల; కోరుట్ల మున్సిపల్ కమీషనర్ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు కోరుట్ల పట్టణంలోని కిరాణా దుకాణాలు, కూరగాయ దుకాణాలు, టిఫిన్ సెంటర్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వారు వినియోగిస్తున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్వాధీన…

యాదగిరిగుట్టలో ఎస్పీఎఫ్ సిబ్బంది 10 కిలోమీటర్ల పరుగు.. కొండ కింద కళ్యాణ కట్టలో స్వచ్ఛ భారత్

ముద్ర, యాదగిరిగుట్ట : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో టీజీ ఎస్పీఎఫ్ డీజీ స్వాతి లాక్రా ఆదేశాల మేరకు, యాదగిరిగుట్ట ఆలయ భద్రతా విభాగం సిబ్బంది శుక్రవారం తులసి కాటేజ్ నుండి మల్లాపురం వరకు 10…

పరిసరాల పరిశుభ్రత ప్రతి పౌరుని ప్రాథమిక బాధ్యత -ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా

ముద్ర మల్కాజిగిరి: పరిసరాల పరిశుభ్రత ప్రతి పౌరుని ప్రాథమిక బాధ్యత అని ఎమ్మెల్సీ బొగ్గవరపు దయానంద్ గుప్తా తెలిపారు. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320D ఆధ్వర్యంలో ఏప్రిల్ 18 నుంచి 26 వరకు నిర్వహిస్తున్న “ఎన్విరాన్‌మెంట్ సర్వీస్…

మేధావులు దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి .. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు

ముద్ర, శేరిలింగంపల్లి : ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చెయ్యాలి తప్ప అభివృద్ధిలో అందరూ కలిసి ముందుకు రావాలని పిలుపునిస్తూ ఈరోజు మాదాపూర్ డివిజన్ ఉదయ క్రిసెంట్ గేటెడ్ కమ్యూనిటీ వాసులతో జిల్లా ఉపాధ్యక్షులు రాధాకృష్ణ యాదవ్, సీనియర్…

మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని శుభ్రపరిచిన తుంగతుర్తి సర్పంచ్ మల్లెపాక సాయిబాబు

శభాష్ సాయిబాబు అంటున్న ప్రజలు ముద్ర, తుంగతుర్తి.... సంఘసంస్కర్త స్వాతంత్ర సమరయోధుడు మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా తుంగతుర్తి మండల కేంద్రంలోని జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని స్థానిక సర్పంచ్ మల్లెపాక సాయిబాబు…

ఎన్ఎస్ఎస్ దత్తత గ్రామాల్లో స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాలు

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి తారా ప్రభుత్వ కళాశాల, సంగారెడ్డి ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో దత్తత గ్రామాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక శీతాకాల శిబిరాల్లో భాగంగా స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించినట్లు కళాశాల…

మేధావులు దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి: ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి

ముద్ర, శేరిలింగంపల్లి: ఉన్నత విద్యనభ్యసించిన మేధావివర్గం దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం శేరిలింగంపల్లి నియోజవకర్గంలోని లక్ష్మి ఇన్ఫీరియా ఫ్లాట్ ఓనర్స్ అపార్ట్మెంట్…

పారిశుద్ధ్య పనులను పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్మన్.

మోత్కూర్ ముద్ర న్యూస్: మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో పారిశుద్ధ్య పనులను నూతన చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య శుక్రవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మోత్కూర్ని ఆదర్శం మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ సహాయ…