Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Governance

ఏప్రిల్ 2 నుండి గ్రామ సభలను విజయవంతం చేయాలి-అధికార యంత్రంగానికీ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి…

షెడ్యూల్ ప్రకారం ప్రణాళికాయుతంగా ఏర్పాట్లు చేసుకోవాలి (ముద్ర, ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ప్రతినిధి): ఏప్రిల్, 2 నుండి  నిర్వహించే గ్రామ, వార్డు సభలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.…

గ్రామ సభలను పకడ్బందీగా పెద్ద ఎత్తున నిర్వహించాలి — రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 2 నుండి రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు, మరియు వార్డు సభలను పకడ్బందీగా,పెద్ద ఎత్తున నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి…

ప్రజావాణి పిర్యాదులపై అధికారులు సత్వరమే పరిష్కారం చూపాలి – కలక్టర్

ముద్ర ప్రతినిధి, కోదాడ ….. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని, నిర్లక్ష్యం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సోమవారం…

జిల్లాలో ఇసుక సరఫరా పూర్తి గా ఆన్లైన్ లోనే చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, భువనగిరి: జిల్లాలో ఇసుక సరఫరా పూర్తి గా ఆన్లైన్ ద్వారా నే చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవాం కలెక్టరేట్, వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్, ఎస్పీ యాదవ్ జిల్లాలో ఇసుక సరఫరా,…

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ కు ఏం చేశారో చెప్పాలి -బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు గోపాల్

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : బడ్జెట్లో వికారాబాద్ కు ఎన్ని నిధులు తీసుకువచ్చారో స్పీకర్ ప్రసాద్ గడ్డం కుమార్ చెప్పాలని బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు గోపాల్ అన్నారు. సోమవారం వికారాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన…

ప్రజావాణి దరఖాస్తులపై చర్యకు ఆదేశం

మహాదేవపూర్, ముద్ర: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన ప్రజావాణి…

ప్రజావాణి ఆర్జీలను పెండింగులో పెట్టొద్దు -అధికారులకు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం

(ముద్ర, ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ప్రతినిధి): ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి…

ప్రజావాణి ఫిర్యాదులపై అలసత్వం వహిస్తే కఠిన చర్యలు.

ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: ప్రజావాణికి ప్రతి వారం పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని పరిష్కరించకుండా అలసత్వం వహిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు.…

యధావిధిగా ప్రజావాణి

ముద్ర, గద్వాల: ఈనెల 23వ తేదీ సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని యధావిధిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని…

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: ప్రజావాణి కార్యక్రమానికి దూర ప్రాంతాల నుంచి వచ్చే బాధితులకు అధికారులు అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు…