Take a fresh look at your lifestyle.
Browsing Tag

telangana-politics

ఎమ్మెల్యే దంపతులకు పెండ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి 40 వ వివాహ వేడుకల సందర్బంగా భాగంగా భువనగిరి మున్సిపల్ చైర్మన్ తాంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు హేరేకార్…

చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ....................................... మహబూబ్ నగర్ జిల్లా లో చెరువులు, కుంటల పరిరక్షణ కోసం తెలంగాణ బీసీ ప్రతినిధులు నడుం బిగించారు.ఈ విషయమై శనివారం ఈ సంఘము మహాసభ ప్రతినిధులు,జాతీయ అధ్యక్షులు…

కేసీర్ క్యాంపు కార్యాలయంపైన కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: *మెతుకు ఆనంద్

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : బి ఆర్ ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు…

గజ్వేల్‌లో కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి దుర్మార్గం మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డి

ముద్ర, నారాయణ పేట: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన దాడి దుర్మార్గమని నారాయణపేట జిల్లా బీ ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్. రాజేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ ఈ ఘటన…

ప్రజా సమస్యల కోసం అలుపెరుగని పోరాటం చేసిన వ్యక్తి కామ్రేడ్ దాయం విక్రమ్ రెడ్డి

వెంపటి గ్రామంలో దాయం విక్రమ్ రెడ్డి విగ్రహావిష్కరణ సభకు హాజరైన ఎమ్మెల్యే మందుల సామేల్, ఎమ్మెల్సీ నెలికంటి కంటి సత్యం ముద్ర, తుంగతుర్తి ప్రజా సమస్యల కోసం అలుపెరుగని పోరాటం చేసిన వ్యక్తి నమ్మిన సిద్ధాంతానికి నైతిక విలువలకు…

సీసీ రోడ్ ను ప్రారంభించిన వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి పట్టణంలోని 29వార్డ్ లో హెచ్ఎండిఏ నిధులతో సీసీ రోడ్ ను భువనగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు శనివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్…

ప్రజా సమస్యల పరిష్కారానికే ఇంటింటా సీపీఐ : సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి,భువనగిరి : ప్రజా సమస్యల పరిష్కారానికే ఇంటింటా సీపీఐ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి అన్నారు. శనివారం భువనగిరి పట్టణంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించి మాట్లాడుతూ…

కెసిఆర్ క్యాంప్ ఆఫీస్ పై దాడి పిరికి పందల చర్య. -బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్.

ముద్ర ,మోత్కూర్: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకొని దౌర్జన్యానికి పాల్పడటం పిరికిపందుల చర్యమని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొన్నెబొయిన రమేష్ అన్నారు. శనివారం ఆయన మోత్కూర్ లో విలేకరులతో…

నడిగూడెం గ్రామాన్ని నియోజకవర్గం ప్రకటించాలి

ముద్ర నడిగూడెం... కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా నడిగూడెం మండలాన్ని ప్రత్యేక నియోజకవర్గంగా ప్రకటించాలని విద్యార్థి నాయకుడు బెల్లంకొండ నవీన్ డిమాండ్ చేశాడు. ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ— కేంద్ర…

బిఆర్ఎస్ పార్టీ దాడులకు భయపడదు-సూర్యాపేట మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు

తెలంగాణ రాష్ట్ర సాధకుడు బి ఆర్ ఎస్ అధినేత కెసిఆర్ క్యాంప్ కార్యాలయం పై కాంగ్రెస్ శ్రేణుల దాడులను ఖండిస్తున్నాం ముద్ర ,తుంగతుర్తి... తెలంగాణ రాష్ట్ర సాధకుడుతెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి, గజ్వేల్ శాస‌న‌స‌భ్యులు క‌ల్వ‌కుంట్ల…