Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Temples

రైతు బజార్ లో బంగారు మైసమ్మ, రేణుక ఎల్లమ్మ దేవాలయల పునర్నిర్మాణానికి భూమి పూజ..

భూమి పూజలో పాల్గొన్న మార్కేట్ కమిటీ చైర్మన్ కనుకుంట్ల రేఖబాబురావు, మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి మున్సిపల్ పట్టణంలోని రైతు బజార్ లో పునర్నిర్మాణం చేపట్టనున్న రే ణుక ఎల్లమ్మ, బంగారు…

స్వర్ణగిరి లో వైభవంగా సీతారామ కళ్యాణం

ముద్ర ప్రతినిధి, భువనగిరి : పవిత్ర పుణ్యక్షేత్రమైన స్వర్ణగిరిలో శ్రీ రామ నవమి వేడుకలు అంబరాన్నంటాయి. ఇందులో భాగంగా శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామచంద్ర స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి శ్రీ వారి వైభవోత్సవ మంటపంలో కొలువుదీర్చారు.…

కళ్యాణం.. కమనీయం.. కనుల పండువగా ఇల్లందకుంటలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం

పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ ఎమ్మెల్యే దంపతులు.. ముత్యాల తలంబ్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, సిపి గౌష్ ఆలం.. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు.. వేలాదిగా…

సిర్సనగండ్లలో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా నిర్వహణ

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: సిర్సనగండ్ల: చారిత్రాత్మక పుణ్యక్షేత్రమైన సిర్సనగండ్లలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. లోకక్షేమం కోసం జరిగిన ఈ పవిత్ర వేడుకల్లో రాష్ట్ర పర్యాటక,…

కుల్చారంలో వైభవంగా శ్రీ కాళికాదేవి రథోత్సవం, విగ్రహ ప్రతిష్టాపన

ముద్ర ప్రతినిధి, మెదక్: మండల కుల్చారం శ్రీ కాళికాదేవి అమ్మవారి ఆలయంలో ప్రతీ ఏటా జరిగే ఉగాది ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం, ఉత్సవ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవ విగ్రహ ప్రతిష్టాపన వేద…

ఏడుపాయల వన దుర్గ ప్రత్యేక అలంకరణ వేలాది మంది భక్తుల దర్శనం

ముద్ర ప్రతినిధి, మెదక్: తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ ఏడుపాయల వన దుర్గ మాత అమ్మవారిని ఉగాది సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించారు. తెల్లవారుజాము నుండి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రతి అలంకరణ అనంతరం…

భావిగి భద్రేశ్వర స్వామి వారి హుండీ లెక్కింపు

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో ప్రసిద్ధిగాంచిన భద్రేశ్వర స్వామి వారి హుండీని బుధవారం రోజున ఆలయ కమిటీ అధ్యక్షతన లెక్కించడం జరిగింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే జాతర కార్యక్రమానికి ముందు స్వామివారి హుండీ ని…

శ్రీ స్వామివారికి అష్టదళ పాదపద్మార్చన సేవ

ముద్ర ప్రతినిధి, భువనగిరి : స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య పాదారవిందములకు 108 బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో, శ్రీ స్వామివారికి అష్టోత్తర శతనామాలతో అష్టదళ పాదపద్మార్చన సేవ చేశారు. భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని…

స్వర్ణగిరి క్షేత్రంలో గిరి ప్రదక్షిణ.. ఘనంగా రథోత్సవ సేవ…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం పురస్కరించుకొని స్వర్ణగిరి క్షేత్రంలో అధిక సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు. ఆదివారం ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ స్వామి వారికి ప్రాతఃకాలంలో అర్చక…

చింతకుంట ఆంజనేయస్వామి ఆలయంలో భక్తుల అవస్థలు కనీస సౌకర్యాలు కరవు

ముద్ర పెబ్బేర్ ఉమ్మడి పెబ్బేరు మండల పరిధిలోని పాతపల్లి, నాగసానిపల్లి గ్రామాల సరిహద్దుల్లో వెలసిన చారిత్రాత్మక చింతకుంట ఆంజనేయస్వామి ఆలయం ప్రస్తుతం సమస్యల నిలయంగా మారింది. భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా వెలుగొందుతున్న…